వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కట్నం కోసం మహిళా పోలీసునే హతమార్చారు

|
Google Oneindia TeluguNews

ముజఫర్‌నగర్: దేశంలో ఇంకా వరకట్న వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. కట్నం కోసం ఓ మహిళా పోలీసునే భర్త, అత్తమామలు కలిసి హతమార్చారు. ఈ దారుణ ఘటన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీరట్ జిల్లాలో చోటుచేసుకుంది.

 Woman constable killed over dowry in Uttar Pradesh

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మీరట్‌లోని ఖటౌలి ప్రాంతానికి చెందిన కానిస్టేబుల్‌ రేణుకి ఓ కంప్యూటర్‌ ఇంజినీరుతో ఏడాది క్రితం వివాహమైంది. కట్నం కోసం వేధింపులకు గురిచేసి, భర్త, అత్తమామలు ఆమెను కొట్టి తీవ్రంగా గాయపర్చారు.

బాధితురాలిని ఆస్పత్రిలో చేర్చిన అనంతరం చికిత్స పొందుతూ మృతిచెందినట్లు ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు భర్త, అత్తమామలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

English summary
A woman constable was allegedly beaten to death by her husband and in-laws over dowry in Khatauli town here, police said today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X