వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిరియాలో ఆత్మాహుతి దాడి, 42 మంది మృతి, మృతుల సంఖ్య పెరిగే అవకాశం

కారుబాంబు పేలుడు ఘటనలో 42 మంది మరణించారు. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. అయితే మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు అనుమానిస్తున్నారు.సిరియాలో ఈ ఘటన చోటుచేసుకొంది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

డమాస్కన్:కారు బాంబు పేలుడు ఘటనలో 42 మంది మరణించారు. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు.అయితే మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు అనుమానిస్తున్నారు.సిరియాలో ఈ ఘటన చోటుచేసుకొంది.

ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పోరాడుతున్నతిరుగుబాటుదారులు లక్ష్యంగా ఈ దాడి జరిగింది.ఈ ఘటనలో 42 మంది ప్రాణాలను కోల్పోయారు. అనేక మంది గాయపడ్డారు. మృతులసంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు అనుమానిస్తున్నారు.

42 killed in Syria explosion

ఆల్ బాబ్ నగరం సమీపంలోని సుసైన్ గ్రామంలో రెబల్ కమాండ్ సెంటర్ వద్ద పేలుడు పదార్థాలతో నింపి ఉన్న వాహనంతో ఆత్మాహుతి దాడి చేసుకొన్నట్టుగా సిరియాకు చెందిన మానవహక్కుల సంఘం వెల్లడించింది.

ఈ ఘటనలో పెద్ద సంఖ్యలో తిరుగుబాటుదారులు గాయాలపాలయ్యారు. దాడికి ఎవరూ భాద్యులనే విషయాన్ని ఇంకా ప్రకటించలేదు.

ఆల్ బాబ్ నగరం పై ఆధిక్యం కోసం ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు గత కొన్నివారాలుగా ప్రయత్నిస్తున్నారు. ఐఎస్ పై పోరాడడానికి గత ఆగష్టులో టర్కీ సిరియాకు బలగాలకు పంపింది.ఈ ఘటనలో గాయపడిన పలువురిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు.

English summary
At least 42 people were killed in a car bombing in a Syrian village on Friday, a British war monitor said on Friday. Dozens were wounded in the bombing in Sousian, located north of the Syrian town of al-Bab. The blast hit a security checkpoint controlled by rebels fighting under the Free Syrian Army (FSA) banner.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X