వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
బార్సీలోనాలో తీవ్రవాద దాడి, 13మంది మృతి
స్పెయిన్లోని బార్సిలోనాలో ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. వ్యానుతో పాదచారులను ఢీ కొన్నారు. ఈ ఘటనలో 13 మంది మృతి చెందారు.
బార్సీలోనా: స్పెయిన్లోని బార్సిలోనాలో ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. వ్యానుతో పాదచారులను ఢీ కొన్నారు. ఈ ఘటనలో 13 మంది మృతి చెందారు.
అనంతరం ఇద్దరు ఉగ్రవాదులు సమీపంలోని రెస్టారెంట్లోకి చొరబడ్డారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఓ వ్యక్తిని అరెస్టు చేశారు.
Comments
English summary
Thirteen people were killed and several others injured after a van ploughed into pedestrians in the Las Ramblas area of Barcelona, Spain, on Thursday.
Story first published: Friday, August 18, 2017, 0:05 [IST]