వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇరాక్ లో ఆత్మాహుతిదాడి 30 మంది మృతి, 35 మందికి గాయాలు

ఇరాక్ రాజధాని బాగ్దాద్ లో మరోసారి ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు రెచ్చిపోయారు. కెర్బల ప్రాంతంలో రద్దీగా ఉన్న ఉండే మార్కెట్లో ఓ మహిళా ఉగ్రవాది తనను తాను పేల్చుకొంది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

ఇరాక్ లో ఆత్మాహుతిదాడి 30 మంది మృతి, 35 మందికి గాయాలు

బాగ్దాద్: ఇరాక్ రాజధాని బాగ్దాద్ లో మరోసారి ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు రెచ్చిపోయారు. కెర్బల ప్రాంతంలో రద్దీగా ఉన్న ఉండే మార్కెట్లో ఓ మహిళా ఉగ్రవాది తనను తాను పేల్చుకొంది.

ఈ ఘటనలో 30 మంది ప్రాణాలు కోల్పోగా, 35 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్సనిమిత్తం దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు.

Karbala suicide bombing: 30 killed in Iraq terror attack

ఈ దాడికి పాల్పడింది తామేనంటూ ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ప్రకటించారు. బుర్ఖా ధరించిన ఓ మహిళ పేలుడు పదార్ధాలతో వచ్చి పేల్చేసుకొన్నట్టు అధికారులు తెలిపారు.

English summary
At least 30 people have been killed in a suicide bombing south of Baghdad, Iraqi officials have said, in an attack claimed by Isis.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X