వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాక్: జూనియర్ పైలెట్లకు విమానాన్ని వదిలి గుర్రుపెట్టి నిద్రపోయిన పైలెట్

305 మంది ప్రాణాలను ఫణంగా పెట్టాడు ఓ విమాన పైలెట్. జూనియర్ పైలెట్ కు విమానాన్ని అప్పగించి రెండుగంటలపాటు విమానంలోనే తీరిగ్గా నిద్రపోయాడు. అయితే ఈ విషయాన్ని ఓ ప్రయాణీకుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

ఇస్లామాబాద్: 305 మంది ప్రాణాలను ఫణంగా పెట్టాడు ఓ విమాన పైలెట్. జూనియర్ పైలెట్ కు విమానాన్ని అప్పగించి రెండుగంటలపాటు విమానంలోనే తీరిగ్గా నిద్రపోయాడు. అయితే ఈ విషయాన్ని ఓ ప్రయాణీకుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

పాకిస్తాన్ నుండి లండన్ కు బయలుదేరిన విమానంలో పాక్ కు చెందిన సీనియర్ పైలెట్ అమిర్ అఖ్తర్ హంషీ శిక్షణలో ఉన్న పైలెట్ లకు వదిలేసి రెండున్నర గంటలపాటు నిద్రపోయాడు.

pilot

అక్కడే ఉన్న ఓ ప్రయాణీకుడు అతడు నిద్రపోతున్న ఫోటోలను వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతున్నాయి.

ఈ విషయమై విమానాయాన అధికారులకు కూడ ఫిర్యాదు చేశాడు.ఈ ఘటన గత నెల 26వ, తేదిన చోటుచేసుకొంది. ఈ ఘటనపై పాక్ అధికారులు విచారణకు ఆదేశించారు.

రెండుగంటలపాటు బిజినెస్ క్లాస్ లో సీనియర్ పైలెట్ బిజినెస్ క్లాస్ లో నిద్రపోయాడు. విమానం టేకాఫ్ అయిపోయిన వెంటనే జూనియర్ పైలెట్లకు వదిలేసి నిద్రపోయాడు.

English summary
A senior pilot, who decided to take a nap during an Islamabad-London flight in April, putting the lives of 305 passengers aboard at risk, has been taken off duty by the Pakistan International Airlines. Reports reveal that Amir Akhtar Hashmi allegedly slept for two-and-a-half-hours in business class cabin seat after handing over the aircraft to a trainee pilot soon after it took off.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X