హైదరాబాద్: బెంగళూరులో ఐపీఎల్ 10వ ఎడిషన్కు వేలం ముగిసింది. సోమవారం జరిగిన వేలంలో ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు 9 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసింది. ఐపీఎల్ 10వ ఎడిషన్లో ఢిల్లీ డేర్ డెవిల్స్ 26 మంది ఆటగాళ్లతో బరిలోకి దిగుతుంది. జట్టులో మొత్తం 9 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు.
వేలం అనంతరం ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు:
జట్టులో మొత్తం ఆటగాళ్లు - 26, విదేశీ ఆటగాళ్లు - 9, మిగిలిన సొమ్ము - రూ. 9.5 కోట్లు
1. జెపి డుమినీ (దక్షిణాఫ్రికా)
2. క్వింటన్ డి కాక్ (దక్షిణాఫ్రికా)
3. సామ్ బిలింగ్స్ (ఇంగ్లాండ్)
4. క్రిస్టోఫర్ మోరిస్ (దక్షిణాఫ్రికా)
5. కార్లోస్ బ్రాత్ వైట్ (వెస్టిండిస్)
6. మహమ్మద్ షామీ
7. షాబాజ్ నదీమ్
8. జయంత్ యాదవ్
9. అమిత్ మిశ్రా
10. శ్రేయాస్ అయ్యర్
11. జహీర్ ఖాన్
12. సంజు శాంసన్
13. కరుణ్ నాయర్
14. రిషబ్ పంత్
15. సివి మిలింద్
16. సయ్యద్ ఖలీల్ అహ్మద్
17. ప్రత్యూష్ సింగ్
పైన పేర్కొన్న ఆటగాళ్ల అందరూ వేలానికి ముందే పంజాబ్ ప్రాంఛైజీ వద్ద ఉన్నారు.
సోమవారం వేలం పాటంలో పంజాబ్ కొనుగోలు చేసిన ఆటగాళ్లు వీరే:
18. రబడ (దక్షిణాఫ్రికా) - రూ .5 కోట్లు
19. పాట్రిక్ కమ్మిన్స్ (ఆస్ట్రేలియా) - రూ 4.5 కోట్లు
20. ఏంజెలో మాథ్యూస్ (శ్రీలంక) - రూ .2 కోట్లు
21. కోరే ఆండర్సన్ (న్యూజిలాండ్) - రూ .1 కోటి
22. మురుగన్ అశ్విన్ - రూ .1 కోటి
23. ఆదిత్య తారే - రూ. 25 లక్షల
24. అంకిత్ భావే - రూ. 10 లక్షల
25 నవదీప్ సైనీ - రూ. 10 లక్షల
26. శశాంక్ సింగ్ - రూ. 10 లక్షల