సనత్ జయసూర్య
'ఎ టాల్ ఆర్డర్' పుస్తక ఆవిష్కరణ ప్రమోషన్లో భాగంగా శ్రీలంక మాజీ క్రికెట్ దిగ్గజం సనత్ జయసూర్య భారత్కు వచ్చారు.
మాట్లాడుతున్న జయసూర్య
'ఎ టాల్ ఆర్డర్' పుస్తక ఆవిష్కరణ ప్రమోషన్లో మాట్లాడుతున్న శ్రీలంక మాజీ క్రికెట్ దిగ్గజం సనత్ జయసూర్య భారత్కు వచ్చారు.
లంక తరుపున 110 టెస్టులు
శ్రీలంక తరుపున 110 టెస్టు లాడిన జయసూర్య 6973 పరుగులు చేయగా, 445 వన్డేల్లో 13,430 పరుగులు సాధించాడు.
కపిల్ పతారే
ప్రముఖ రచయిత కపిల్ పతారే రచించిన 'ఎ టాల్ ఆర్డర్' పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి విచ్చేసిన శ్రీలంక మాజీ క్రికెట్ దిగ్గజం సనత్ జయసూర్య.
ప్రముఖులతో ఫోటోలకు ఫోజోలు
ప్రముఖ రచయిత కపిల్ పతారే రచించిన 'ఎ టాల్ ఆర్డర్' పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి విచ్చేసిన శ్రీలంక మాజీ క్రికెట్ దిగ్గజం సనత్ జయసూర్య ప్రముఖులతో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చాడు.