న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సోషల్ మీడియాలో చిన్నారి వీడియో వైరల్: స్పందించిన భారత క్రికెటర్లు

పిల్లల పట్ల తల్లిదండ్రులు ఎంతో ఓర్పు, సహనంతో ఉండాలని కెప్టెన్ కోహ్లీతో పాటు శిఖర్ ధావన్, యువీ, రాబిన్ ఊతప్పలు అన్నారు. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఓ వీడియోపై వీరంతా స్పందించారు.

By Nageshwara Rao

హైదరాబాద్: పిల్లల పట్ల తల్లిదండ్రులు ఎంతో ఓర్పు, సహనంతో ఉండాలని కెప్టెన్ కోహ్లీతో పాటు శిఖర్ ధావన్, యువీ, రాబిన్ ఊతప్పలు అన్నారు. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఓ వీడియోపై వీరంతా స్పందించారు. చిన్నపిల్లలు దైవంతో సమానమని, వారిని కొట్టొదని, దూషించవద్దని అన్నారు.

ఇంతకీ వీడియోలో ఏముందంటే?

'ఓ చిన్నారి తన పుస్తకంలో 1 నుంచి 5 వరకు రాసుకున్న అంకెలను చదువుతూ ఉంటుంది. సరిగ్గా చదవాలని ఆమె తల్లి పదే పదే కోపంగా చెప్పడంతో, ఆ చిన్నారి ఏడుస్తూ అంకెలను చదువుతుంది. అయినా సరే ఆ తల్లి చిన్నారిపై చేయిచేసుకుని దూషిస్తుంది' ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

Virat Kohli, Shikhar Dhawan condemn child abuse, send out strong message

ఈ వీడియోని చూసిన భారత క్రికెటర్లు శిఖర్‌ ధావన్‌, యువరాజ్ సింగ్, విరాట్ కోహ్లీ, రాబిన్‌ ఉతప్పలు స్పందించారు. 'తమ పిల్లల పట్ల ఏ సమయంలోనైనా తల్లిదండ్రులు ఎంతో ఓర్పుతో ఉండాలని కోరుకుంటున్నాను. ప్రతి చిన్నారికి వారు స్వతహాగ నేర్చుకునే తత్వం ఉంటుంది. దయచేసి వారిని కొట్టొద్దు, దూషించొద్దు' అని ధావన్‌ తన ట్వీట్ చేశాడు.

Story first published: Monday, November 13, 2017, 12:16 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X