సచిన్, అంజలి
ఇటీవల 264 పరుగులతో ప్రపంచ రికార్డ్ సృష్టించిన రోహిత్ శర్మకు ముంబైలో సన్మానం చేశారు. ఈ కార్యక్రమానికి వస్తున్న సచిన్, అంజలి.
వెంగ్ సర్కార్
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ దిలీప్ వెంగ్సర్కార్కు లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డు లభించింది. బీసీసీఐ ప్రకటించిన సీకే నాయుడు అవార్డును శుక్రవారం జరిగిన ఒక కార్యక్రమంలో వెంగ్సర్కార్ అందుకున్నాడు.
రిషి ధావన్
ముంబైలో బీసీసీఐ ట్రెజరర్ అనిరుధ్ చౌదరి రిషీ ధావన్కు అవార్డు అందిస్తున్న దృశ్యం. పర్వేజ్ రసూల్, కేదార్ జాదవ్, వినయ్ కుమార్, రాహుల్ త్రిపాఠి, బి అనిరుద్ధ్, శుభం గిల్, స్మృతి మంధానా, అనీల్ చౌదరి కూడా అవార్డులు స్వీకరించారు.
పర్వేజ్ రసూల్
ముంబైలో బీసీసీఐ సెక్రటరీ సంజయ్ పటేల్ పర్వేజ్ రసూల్కు అవార్డు అందిస్తున్న దృశ్యం. రిషీ ధావన్, కేదార్ జాదవ్, వినయ్ కుమార్, రాహుల్ త్రిపాఠి, బి అనిరుద్ధ్, శుభం గిల్, స్మృతి మంధానా, అనీల్ చౌదరి కూడా అవార్డులు స్వీకరించారు.
రోహిత్ శర్మ
శ్రీలంకతో కోల్కతాలో జరిగిన నాలుగో వన్డేలో 264 పరుగులు సాధించి ప్రపంచ రికార్డు నెలకొల్పిన రోహిత్ శర్మకు ప్రత్యేక అవార్డు లభించింది.
విరాట్ కోహ్లీ
బీసీసీఐ సెక్రటరీ సంజయ్ పటేల్ భారత సారథి విరాట్ కోహ్లీకి పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందనలు తెలుపుతున్న దృశ్యం. భారత్ శనివారం ఆస్ట్రేలియా పర్యటనకు బయలుదేరింది.
భువనేశ్వర్ కుమార్
మహారాష్ట్ర రాజధాని ముంబైలో బీసీసీఐ సెక్రటరీ సంజయ్ పటేల్ భువనేశ్వర్ కుమార్కు గురువారం నాడు అవార్డు అందిస్తున్న దృశ్యం.