పాంథర్స్- టైటాన్స్ మ్యాచ్
ప్రో కబడ్డీ లీగ్లో సొంతగడ్డ హైదరాబాద్లో మంగళవారం పింక్ ఫాంథర్స్తో జరిగిన మ్యాచును తెలుగు టైటాన్స్ ఉత్కంఠ మధ్య డ్రాగా ముగించింది.
పాంథర్స్- టైటాన్స్ మ్యాచ్
చివరి క్షణం వరకు హోరాహోరీగా సాగిన పోరులో ఇరుజట్ల ఆటగాళ్ళు నువ్వానేనా అన్నట్లు తలపడటంతో ప్రొ కబడ్డీకే ఈ మ్యాచ్ హైలైట్గా నిలిచింది.
పాంథర్స్- టైటాన్స్ మ్యాచ్
ఇరుజట్లకు మూడేసి పాయింట్లు లభించాయి. 29 పాయింట్లతో టైటాన్స్ పట్టికలో ద్వితీయ స్థానంలో కొనసాగుతోంది.
పాంథర్స్- టైటాన్స్ మ్యాచ్
ఈ సీజన్లో ఇది రెండో డ్రా. టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ జాతీయ గీతాలాపన చేసి.. సొంతగడ్డపై టైటాన్స్ పోరుకు తెరతీశాడు.
అల్లు అర్జున్ డ్యాన్స్
ఈ సీజన్లో ఇది రెండో డ్రా. టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ జాతీయ గీతాలాపన చేసి.. సొంతగడ్డపై టైటాన్స్ పోరుకు తెరతీశాడు. ఈ సందర్భంగా ఆయన సరదాగా డ్యాన్స్ కూడా చేశారు.
అల్లు అర్జున్, శ్రీకాంత్ జాతీయ గీతాలపన
ఈ సీజన్లో ఇది రెండో డ్రా. టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ జాతీయ గీతాలాపన చేసి.. సొంతగడ్డపై టైటాన్స్ పోరుకు తెరతీశాడు. ఈ సందర్భంగా ఆయన సరదాగా డ్యాన్స్ కూడా చేశారు.
పాంథర్స్- టైటాన్స్ మ్యాచ్
ప్రథమార్ధమంతా టైటాన్స్ ఆటగాళ్ళ అద్భుతమైన రైడింగ్.. దుర్భేధ్యమైన డిఫెన్స్తో మ్యాచ్ ఏకపక్షంగా సాగింది.
అల్లు అర్జున్ అభివాదం
రాహుల్ (14), సుఖేష్ (9) పోటీపడి రైడింగ్ పాయింట్లు సంపాదించడం.. హాది, దీపక్, సందీప్లకు డిఫెన్స్లో తిరుగులేకపోవడంతో పాంథర్స్ ఆలౌటవడానికి ఎంతోసేపు పట్టలేదు. అయితే ద్వితీయార్ధంతో పరిస్థితి మారిపోయింది.