హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎసిబి దాడులు: బాత్రూంలోకి వెళ్లి బెదిరింపులు

By Pratap
|
Google Oneindia TeluguNews

అక్రమాస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలతో అబిడ్స్‌లో విధులు నిర్వహిస్తున్న జీహెచ్‌ఎంసీ బిల్‌ కలెక్టర్‌ నర్సింహారెడ్డి ఇంటిపై అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడి చేశారు. కూకట్‌పల్లి శాతవాహననగర్‌, బాలానగర్‌ జగద్గిరిగుట్టలోని నివాసాల్లో శుక్రవారం ఉదయం ఏకకాలంలో దాడులు నిర్వహించారు.ఆయనకు 3 ఇళ్లు, 6 ప్లాట్లు, 90 తలాల బంగారం, సిద్దిపేటలోని నుంగనూరులో 15 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు గుర్తించారు. ప్రస్తుతం సోదాలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకూ ఏసీబీ అధికారులు నర్సింహారెడ్డికి చెందిన రూ.కోటికి పైగా అక్రమ ఆస్తులు గుర్తించారు.

English summary
Telangana ACB has raided GHMC bill collector Narsimha Reddy's residence in Hyderabad of Telanagana
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X