పీపుల్స్ ఫర్ ఎనిమల్స్: యువత నడక(పిక్చర్స్)
హైదరాబాద్: జంతువులను కాపాడుకుందామంటూ పీపుల్స్ ఫర్ ఎనిమల్స్ సంస్థ ఆధ్వర్యంలో శనివారం నెక్లెస్ రోడ్డులో ప్లకార్డులతో నడక ర్యాలీ నిర్వహించారు. పిఎఫ్ఏ హెడ్ వాసంతి ర్యాలీ ప్రారంభించగా ప్రతినిధులు దత్తాత్రేయ జోషి, కళ్యాణ్, తదితరులు పాల్గొన్నారు.
మనుషుల్లాగే జంతువులకూ చట్టాలు ఉన్నాయని, ప్రభుత్వం వాటిని కాపాడాలని వక్తలు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో యువతీ యువకులు పాల్గొన్నారు.
పీపుల్స్ ఫర్ ఎనిమల్స్
జంతువులను కాపాడుకుందామంటూ పీపుల్స్ ఫర్ ఎనిమల్స్ సంస్థ ఆధ్వర్యంలో శనివారం నెక్లెస్ రోడ్డులో ప్లకార్డులతో నడక ర్యాలీ నిర్వహించారు.
పీపుల్స్ ఫర్ ఎనిమల్స్
పిఎఫ్ఏ హెడ్ వాసంతి ర్యాలీ ప్రారంభించగా ప్రతినిధులు దత్తాత్రేయ జోషి, కళ్యాణ్, తదితరులు పాల్గొన్నారు.
పీపుల్స్ ఫర్ ఎనిమల్స్
మనుషుల్లాగే జంతువులకూ చట్టాలు ఉన్నాయని, ప్రభుత్వం వాటిని కాపాడాలని వక్తలు డిమాండ్ చేశారు.
పీపుల్స్ ఫర్ ఎనిమల్స్
ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో యువతీ యువకులు పాల్గొన్నారు.
పీపుల్స్ ఫర్ ఎనిమల్స్
జంతువులను కాపాడుకుందామంటూ పీపుల్స్ ఫర్ ఎనిమల్స్ సంస్థ ఆధ్వర్యంలో శనివారం నెక్లెస్ రోడ్డులో ప్లకార్డులతో నడక ర్యాలీ నిర్వహించారు.
పీపుల్స్ ఫర్ ఎనిమల్స్
పిఎఫ్ఏ హెడ్ వాసంతి ర్యాలీ ప్రారంభించగా ప్రతినిధులు దత్తాత్రేయ జోషి, కళ్యాణ్, తదితరులు పాల్గొన్నారు.
పీపుల్స్ ఫర్ ఎనిమల్స్
ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో యువతీ యువకులు పాల్గొన్నారు.