వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
భానుడి భగభగ: భద్రాచలంలో రికార్డ్ ఉష్ణోగ్రత
తెలంగాణలో వేసవి ఉష్ణోగ్రతల తీవ్రత కొనసాగుతోంది. మంగళవారం భద్రాచలం పట్టణంలో 44.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. రాష్ట్రంలోనే ఇది అత్యధికం కావడం గమనార్హం.
భద్రాచలం: తెలంగాణలో వేసవి ఉష్ణోగ్రతల తీవ్రత కొనసాగుతోంది. మంగళవారం భద్రాచలం పట్టణంలో 44.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. రాష్ట్రంలోనే ఇది అత్యధికం కావడం గమనార్హం.
యానంబైలు గ్రామంలో 44.1 డిగ్రీలు ఉంది. ఈ రెండూ భద్రాద్రి కొత్తగూడెంలోనివే. దీంతో పాటు వైరాలో 44, మహబూబ్ నగర్ 42.6, ఖమ్మంలో 42.2, అదిలాబాదులో 41.3, హైదరాబాదులో 40 డిగ్రీలు నమోదయింది.
ఈ తీవ్రత ఇలాగే కొనసాగుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. సాధారణ స్థాయి కంటే రెండు లేదా మూడు డిగ్రీల అధిక ఉష్ణోగ్్రతలు నమోదవుతాయని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పింది.
English summary
Dry weather is likely to prevail over Telangana, the IMD said, adding maximum temperatures are likely to be above normal by 2 to 3 degrees Celsius tomorrow.
Story first published: Tuesday, April 11, 2017, 22:46 [IST]