భాగ్యలక్ష్మీ టెంపుల్ కలర్ఫుల్, కేసీఆర్కు.. (పిక్చర్స్)
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో గల పాతబస్తీలోని భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయంలో దీపావళి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అమ్మవారిని రాష్ట్ర మంత్రి మహేందర్ రెడ్డి, మాజీ మేయర్ తీగల కృష్ణా రెడ్డి, చిన్నజీయర్ స్వామి, పరిపూర్ణానంద స్వామి తదితరులు దర్శించుకున్నారు. అర్ధరాత్రి వరకు ఆలయం వద్ద భక్తులు భారీ సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు.
ఇదిలా ఉండగా.. తెలంగాణ శాసన మండలి చైర్మన్ స్వామి గౌడ్, డిప్యూటీ చైర్మన్, తెలంగాణ శాసన సభాపతి మదుసుధనాచారిలు ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిసి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.
భాగ్యలక్ష్మి టెంపుల్
గురువారం నాడు (23-10-2014) దీపావళి పండుగ సందర్భంగా చార్మినార్ వద్ద గల భాగ్యలక్ష్మీ గుడిని అద్భుతంగా అలంకరించిన దృశ్యం.
భాగ్యలక్ష్మి టెంపుల్
గురువారం నాడు (23-10-2014) దీపావళి పండుగ సందర్భంగా చార్మినార్ వద్ద గల భాగ్యలక్ష్మీ గుడిని అద్భుతంగా అలంకరించిన దృశ్యం.
కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును కలిసి దీపావళి శుభాకాంక్షలు తెలుపుతున్న శాసన మండలి చైర్మన్ స్వామి గౌడ్.
కేసీఆర్
తెలంగాణ శాసన మండలి చైర్మన్ స్వామి గౌడ్, డిప్యూటీ చైర్మన్, తెలంగాణ శాసన సభాపతి మదుసుధనాచారిలు ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిసి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.
కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును కలిసి దీపావళి శుభాకాంక్షలు తెలుపుతున్న శాసన సభాపతి మధుసూధనాచారి.