వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రమాదం తర్వాత తొలిసారి సెక్రటేరియట్‌కు ఈటెల: డిజిపికి కెసిఆర్ పరామర్శ(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ తొలిసారిగా బుధవారం సెక్రటేరియట్‌కు వచ్చారు. ఈ సందర్భంగా ఆర్థికశాఖ అధికారులతో మంత్రి ఈటల రాజేందర్ సమావేశమయ్యారు.

సచివాలయంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. కరీంనగర్ పర్యటనలో తీవ్రంగా గాయపడిన తర్వాత యశోదా ఆసుపత్రిలో మంతరి ఈటెలకు చికిత్స అందించిన విషయం తెలిసిందే.

డిజిపికి మాతృవియోగం: పరామర్శించిన సిఎం కెసిఆర్

తెలంగాణ డిజిపి అనురాగ్‌శర్మకు మాతృవియోగం కలిగింది. డిజిపి తల్లి సుశీల(85) అనారోగ్యంతో బుధవారం ఉదయం కన్నుమూశారు. అనురాగ్‌శర్మను ముఖ్యమంత్రి కెసిఆర్ తోపాటు పలువురు మంత్రులు, ప్రముఖులు పరామర్శించారు.

మంత్రి ఈటెల

మంత్రి ఈటెల

ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ తొలిసారిగా బుధవారం సెక్రటేరియట్‌కు వచ్చారు.

మంత్రి ఈటెల

మంత్రి ఈటెల

ఈ సందర్భంగా ఆర్థికశాఖ అధికారులతో మంత్రి ఈటల రాజేందర్ సమావేశమయ్యారు.

మంత్రి ఈటెల

మంత్రి ఈటెల

సచివాలయంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు.

మంత్రి ఈటెల

మంత్రి ఈటెల

కరీంనగర్ పర్యటనలో తీవ్రంగా గాయపడిన తర్వాత యశోదా ఆసుపత్రిలో మంతరి ఈటెలకు చికిత్స అందించిన విషయం తెలిసిందే.

కెసిఆర్ పరామర్శ

కెసిఆర్ పరామర్శ

తెలంగాణ డిజిపి అనురాగ్‌శర్మకు మాతృవియోగం కలిగింది. డిజిపి తల్లి సుశీల(85) అనారోగ్యంతో బుధవారం ఉదయం కన్నుమూశారు.

కెసిఆర్ పరామర్శ

కెసిఆర్ పరామర్శ

అనురాగ్‌శర్మను ముఖ్యమంత్రి కెసిఆర్ తోపాటు పలువురు మంత్రులు, ప్రముఖులు పరామర్శించారు.

English summary
Andhra Pradesh minister Etela Rajender on Wednesday entered secretariat first time after accident.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X