వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సున్నిపెంట వద్ద రోడ్డు ప్రమాదం 5గురి మృతి, 15 మందికి గాయాలు
నాగర్ కర్నూల్ జిల్లా ఆమ్రాబాద్ మండలం అచ్చంపేట సమీపంలో ఓ టూరిస్ట్ బస్సు శ్రీశైలం ఘాట్ రోడ్డులో బోల్తాపడింది. ఈ ఘటనలో ఐదుగురు మరణించారు. మరో 15 మంది గాయపడ్డారు.
నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా ఆమ్రాబాద్ మండలం అచ్చంపేట సమీపంలో ఓ టూరిస్ట్ బస్సు శ్రీశైలం ఘాట్ రోడ్డులో బోల్తాపడింది. ఈ ఘటనలో ఐదుగురు మరణించారు. మరో 15 మంది గాయపడ్డారు.
కర్ణాటక నుండి శ్రీశైలం వస్తుండగా సున్నిపెంట వద్ద ఈ బస్సు ప్రమాదానికి గురైంది.ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఒకరు చనిపోయారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.
అయితే ఆసుపత్రికి తరలిస్తుండగా మరో నలుగురు చనిపోయారు. క్షతగాత్రులను ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
Comments
English summary
Five members died in road accident at Sunnipenta on Sunday.15 members injured. injured persons shifted to hospital.
Story first published: Sunday, June 11, 2017, 17:25 [IST]