ట్రాఫిక్లో 2 గంటలు చిక్కుకున్న మంత్రి కేటీఆర్: సెల్ఫీలు దిగుతూ.. (వీడియో)
మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సుమారు రెండు గంటల పాటు ట్రాఫిక్లో చిక్కుకున్నారు.నిజామాబాద్ జిల్లా పోచంపాడులోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పునరుజ్జీవ కార్యక్రమం జరిగిన విషయం తెలిసిందే.
హైదరాబాద్: మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సుమారు రెండు గంటల పాటు ట్రాఫిక్లో చిక్కుకున్నారు. నిజామాబాద్ జిల్లా పోచంపాడులోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పునరుజ్జీవ కార్యక్రమం జరిగిన విషయం తెలిసిందే.
వైష్ణవాలయం, శివాలయం: ఏపీ-తెలంగాణలపై కేసీఆర్
శంకుస్థాపన, అనంతరం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు బహిరంగ సభకు వెళ్లే వాహనాలతో ఆ రహదారులన్నీ రద్దీగా మారాయి.
Eventually couldn't make it to the meeting venue. Thousands of vehicles stuck for kilometres & lakhs of people expressing solidarity https://t.co/OVa5w98zzG
— KTR (@KTRTRS) August 10, 2017
సభాస్థలికి వెళ్లేందుకు మంత్రి కేటీఆర్ ఇబ్బంది పడ్డారు. ఆయన వెళ్తున్న వాహనం అక్కడి ట్రాఫిక్లోనే ఇరుక్కుపోయింది.
Minister @KTRTRS held up in traffic for 2 hours while in way to public meeting in Pochampad. People happy to shake hands and take selfies. pic.twitter.com/NxxLnr8ZAW
— Srinivas Reddy K (@KSriniReddy) August 10, 2017
ఈ పరిస్థితుల్లో చివరకు కేటీఆర్ సభాస్థలికి చేరుకోలేకపోయినట్టు ట్విటర్లో పేర్కొన్నారు. జనం కేటీఆర్ను జనాలు గుర్తించి ఆయనతో షేక్హ్యాండ్స్, సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు.