వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డాలర్ శేషాద్రికి ఊరట, శాఖాపరమైన చర్యలు నిలిపివేత

తిరుమల శ్రీవారి ఆలయంలో డాలర్ల కుంభకోణం కేసులో ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రికి ఊరట లభించింది.

|
Google Oneindia TeluguNews

తిరుపతి: తిరుమల శ్రీవారి ఆలయంలో డాలర్ల కుంభకోణం కేసులో ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రికి ఊరట లభించింది.

డాలర్ శేషాద్రితో పాటు డిప్యూటీ ఈవో హోదాలో రిటైర్ అయిన వాసుదేవన్ పై శాఖాపరమైన చర్యలు నిలిపివేయాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Relief to Dollar Sheshadri

కాగా, 2007లో 300 బంగారు డాలర్లు కనిపించకపోవడంతో డాలర్ శేషాద్రి, అప్పటి డిప్యూటీ ఈవోపై తిరుమల తిరుపతి దేవస్థానం చర్యలు తీసుకుంది.

English summary
Relief to Dollar Seshadri from Andhra Pradesh Government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X