వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'తెలంగాణలో ఎన్టీఆర్ విగ్రహాలు మసకబారితే టిడిపి ఉండదనుకుంటారా'

స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతిని, జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ నేత రేవంత్ రెడ్డి సోమవారం నాడు డిమాండ్ చేశారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతిని, జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ నేత రేవంత్ రెడ్డి సోమవారం నాడు డిమాండ్ చేశారు.

మరోసారి కేసీఆర్‌పై లగడపాటి, అప్పుడే ఎంపీగా గెలిచానని వ్యాఖ్య..మరోసారి కేసీఆర్‌పై లగడపాటి, అప్పుడే ఎంపీగా గెలిచానని వ్యాఖ్య..

ఎన్టీఆర్ విగ్రహాల విషయంలో తెలంగాణ ప్రభుత్వం సంకుచిత స్వభావంతో వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఎన్టీఆర్ విగ్రహాలు మసకబారితే టిడిపి తెలంగాణలో ఉండదని అనుకోవడం విడ్డూరమన్నారు.

revanth reddy

అలాగే విగ్రహాలను శుభ్రంగా ఉంచవలసిన బాధ్యత స్థానిక సంస్థలదే అన్నారు. ఎన్టీఆర్ ఆశయాలతో తెలంగాణలో పార్టీని ముందుకు తీసుకు వెళ్తామని చెప్పారు.

అలాగే శంషాబాద్ విమానాశ్రయంలో దేశీయ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరును పునరుద్ధరించాలని కేంద్రం ఆదేశించిందని , తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోకుంటే కేంద్రానికి ఫిర్యాదు చేస్తామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు గుర్తింపును ఇచ్చింది స్వర్గీయ నందమూరి తారక రామారావేనని గుర్తుంచుకోవాలన్నారు.

English summary
Telangana TDP leader Revanth Reddy demands for NTR Jayanthi and Vardhanthi in TS.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X