ఖమ్మం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఖమ్మం జిల్లాలో సండ్ర పర్యటన

|
Google Oneindia TeluguNews

ఖమ్మం: నకిలీ విత్తనాలతో నష్టపోయిన మిర్చి రైతులను, పత్తి రైతులను ఆదుకోవాలని టిడిపి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య డిమాండ్ చేశారు. ఆయన ఖమ్మం జిల్లాలో వర్షాలతో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. అలాగే నకిలీ విత్తనాలతో నష్టపోయిన రైతులను పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. కమిషన్‌కు కక్కుర్తి పడి నకిలీ విత్తనాలు అమ్ముతున్నారని మండిపడ్డారు.

English summary
Sandra Venkata Veeraiah tours in Khammam district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X