వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మత్స్యశాఖపై తలసాని సమీక్ష

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మత్స్య శాఖ పైన సమీక్ష నిర్వహించారు. అక్టోబర్ 2వ తేదీ నుంచి రాష్ట్రంలోని 4500 మత్స్యశాఖ పారిశ్రామిక సహకార సంఘాలు, చెరువులను చేప పిల్లలను ఉచితంగా పంపే కార్యక్రమాన్ని చేపట్టాలని అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలోని చెరువులు నీటితో కళకళలాడుతున్నాయని చెప్పారు.

English summary
Talasani Srinivas Yadav review on Fisheries.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X