వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మత్స్యశాఖపై తలసాని సమీక్ష
హైదరాబాద్: మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మత్స్య శాఖ పైన సమీక్ష నిర్వహించారు. అక్టోబర్ 2వ తేదీ నుంచి రాష్ట్రంలోని 4500 మత్స్యశాఖ పారిశ్రామిక సహకార సంఘాలు, చెరువులను చేప పిల్లలను ఉచితంగా పంపే కార్యక్రమాన్ని చేపట్టాలని అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలోని చెరువులు నీటితో కళకళలాడుతున్నాయని చెప్పారు.
Comments
English summary
Talasani Srinivas Yadav review on Fisheries.
Story first published: Friday, September 30, 2016, 16:16 [IST]