వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సతీసమేతంగా కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన కేసీఆర్..

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : తెలంగాణ సీఎం కేసీఆర్ నూతన అధికారిక నివాసంలోకి అడుగుపెట్టారు. ఈరోజు మధ్యాహ్నాం గ్రామ దేవతలకు పూజలు నిర్వహించిన అనంతరం సతీసమేతంగా గృహప్రవేశం చేశారు. ఈ సందర్బంగా పలువురు బంధుమిత్రులు గృహప్రవేశానికి హాజరయ్యారు.

 Chandrasekhar Rao

గృహప్రవేశానంతరం కొత్త క్యాంప్ ఆఫీస్ లో సైతం ప్రత్యేక పూజలు నిర్వహించారు సీఎం కేసీఆర్. అదే సమయంలో క్యాంప్ ఆఫీస్ ఆవరణలో పోచమ్మ విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా, గ్రీన్ ల్యాండ్స్ లోని సీఎం క్యాంపు కార్యాలయానికి వాస్తు ప్రకారం పలు మార్పులు చేర్పులు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే.. ఇటీవలే పనులన్నీ పూర్తయిపోవడం.. ఈరోజు మంచి ముహూర్తం కావడంతో.. నూతన గృహప్రవేశం చేశారు కేసీఆర్.

English summary
Telangana Chief Minister K. Chandrasekhar Rao on thursday afternoon entered into new camp office.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X