ఖమ్మం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేసీఆర్‌కు జగన్ ఝలక్, వైసిపిలోకి ఖమ్మం తెరాస, కాంగ్రెస్ నేతలు

|
Google Oneindia TeluguNews

ఖమ్మం: ఖమ్మం జిల్లాకు చెందిన తెరాస, కాంగ్రెస్ నాయకులు గురువారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైసిపి అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వారు హైదరాబాదులో ఆ పార్టీలో చేరారు.

తెరాస ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి లక్కినేని సుధీర్ తదితరులకు జగన్ పార్టీ కండువా కప్పి వైసిపిలోకి ఆహ్వానించారు. వైసిపి తెలంగాణ అధ్యక్షులు గట్టు శ్రీకాంత్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కొండా రాఘవ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

TRS leaders join YSR Congress in the presence of YS Jagan

లక్కినేని సుధీర్‌తో పాటు ఖమ్మం జిల్లాకు చెందిన అమర్లపూడి బాలశౌరి, వంగూరు మల్లేష్ గౌడ్, గరినె సతీష్, కాంగ్రెస్ నేతలు గాదె వీరా రెడ్డి తదితరులు ఈ పార్టీలో చేరారు. కాగా, ఖమ్మం జిల్లాకు చెందిన తెరాస నేతలు వైసిపిలో చేరడం గమనార్హం.

English summary
TRS leaders join YSR Congress in the presence of YS Jagan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X