హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్లాట్‌ఫాంపై కవలలకు జన్మనిచ్చిన బిక్షగత్తె(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు.. కాచిగూడ రైల్వే స్టేషన్ ఫ్లాట్ ఫాం పైన ఓ మహిళ కవలలకు జన్మనిచ్చింది.

రంగారెడ్డి జిల్లా తాండరుకు చెందిన మానస (38)గా ఆమెను గుర్తించినట్లు తెలుస్తోంది. ఆమె యాచకురాలు. గర్భిణీగా ఉన్న ఆమెకు ఆదివారం ఉదయం రైల్వే స్టేషన్ ప్లాట్ ఫాంపై అకస్మాత్తుగా పురిటి నొప్పులు వచ్చాయి.

ప్రయాణీకులు సమాచారం అందించడంతో 108 సిబ్బంది వచ్చి కాన్పు చేశారు. ఆమెకు కవల పిల్లలు పుట్టారు. ఓ పాప, బాబు పుట్టారు. మానసకు రక్తస్రావం తీవ్రం కావడంతో గాంధీ ఆసుపత్రికి తరలించారు.

రైల్వే స్టేషన్లో కవలలు

రైల్వే స్టేషన్లో కవలలు

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు.. కాచిగూడ రైల్వే స్టేషన్ ఫ్లాట్ ఫాం పైన ఓ మహిళ కవలలకు జన్మనిచ్చింది.

రైల్వే స్టేషన్లో కవలలు

రైల్వే స్టేషన్లో కవలలు

తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా తాండరుకు చెందిన మానస (38)గా ఆమెను గుర్తించినట్లు తెలుస్తోంది. ఆమె యాచకురాలు.

రైల్వే స్టేషన్లో కవలలు

రైల్వే స్టేషన్లో కవలలు

గర్భిణీగా ఉన్న ఆమెకు ఆదివారం ఉదయం రైల్వే స్టేషన్ ప్లాట్ ఫాంపై అకస్మాత్తుగా పురిటి నొప్పులు వచ్చాయి. ప్రయాణీకులు సమాచారం అందించడంతో 108 సిబ్బంది వచ్చి కాన్పు చేశారు.

రైల్వే స్టేషన్లో కవలలు

రైల్వే స్టేషన్లో కవలలు

ఆమెకు కవల పిల్లలు పుట్టారు. ఓ పాప, బాబు పుట్టారు. మానసకు రక్తస్రావం తీవ్రం కావడంతో గాంధీ ఆసుపత్రికి తరలించారు.

English summary
Twins born on Kacheguda railway platform in Hyderabad
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X