వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిర్ణయం తీసుకోకుండానే ముగిసిన మంత్రుల కమిటీ, ఏప్రిల్ 17న, మరో సమావేశం

ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే రెండు రాష్ట్రాల మంత్రుల కమిటీ సమావేశం ముగిసింది. ఈ ఏడాది ఏప్రిల్ 17వ, తేదిన మరోసారి సమావేశం కావాలని రెండు రాష్ట్రాల మంత్రుల కమిటీ నిర్ణయం తీసుకొంది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే రెండు రాష్ట్రాల మంత్రుల కమిటీ సమావేశం ముగిసింది. ఈ ఏడాది ఏప్రిల్ 17వ, తేదిన మరోసారి సమావేశం కావాలని రెండు రాష్ట్రాల మంత్రుల కమిటీ నిర్ణయం తీసుకొంది.

రెండు రాష్ట్రాల మంత్రుల కమిటీ ఆదివారం నాడు హైద్రాబాద్ లో రాజ్ భవన్ లో సమావేశమైంది.విభజన సమస్యలపై ఈ రెండు రాష్ట్రాలకు చెందిన కమిటీ సభ్యులు గవర్నర్ సమక్షంలో చర్చించారు.

two states ministers will meet on 17 april 2017

ఉపాధ్యాయులు, పోలీసులు, విద్యుత్ ఉద్యోగుల విభజనపై ఈ సమావేశంలో రెండు రాష్ట్రాల మంత్రుల కమిటీ చర్చించింది.అయితే ఈ విషయమై ఏ నిర్ణయానికి రాలేదు. ముఖ్యమంత్రితో చర్చించిన తర్వాతే సచివాలయం, అసెంబ్లీ భవనాల అప్పగింతపై నిర్ణయం తీసుకోనున్నట్టుగా ఎపి కార్మికశాఖ మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు.

ఎపి కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పుట్టినరోజు ఆదివారం నాడు. అయితే ఈ సమావేశానికి అచ్చెన్నాయుడు హజరు కావడంతో గవర్నర్ నరసింహన్ అచ్చెన్నాయుడు శుభాకాంక్షలు తెలిపారు.ఏప్రిల్ 17వ, తేదిన మరోసారి సమావేశం కావాలని ఈ సమావేశంలో నిర్ణయించినట్టుగా మంత్రులు చెప్పారు.

English summary
two states ministers will meet on 17 april 2017 at rajbahavan.no decission taken in two states ministers committee held at rajbhavan on sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X