ఖమ్మం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఛార్జింగ్ పెడితూ మృతి: విద్యార్థినితో ఉపాధ్యాయుడి రాసలీలలు, లాడ్జిలో అడ్డంగా బుక్

By Srinivas
|
Google Oneindia TeluguNews

ఖమ్మం/మెదక్: మెదక్ జిల్లా రేగోడు మండలం నిరుజప్లలో విఠల్ అనే వ్యక్తి తన సెల్‌ఫోన్ ఛార్జింగ్ పెడుతూ మృతి చెందాడు. ఈ సంఘటనతో నిరుజప్ల గ్రామంలో విషాదం అలుముకుంది.

మహబూబ్ నగర్ జిల్లా తలకొండపల్లి మండలం తడాక్ తండా దగ్గర అడవుల్లో భార్యను చంపేశాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.

youth dies from electrocution while charging his cell

విద్యార్థినితో రాసలీలలు

విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడే విద్యార్థిని పట్ల కీచకుడిగా మారాడు. నల్గొండ జిల్లాలోని సూర్యాపేటలోని ఓ లాడ్జిలో పదో తరగతి విద్యార్థినితో ఉపాధ్యాయుడు పట్టుబడ్డాడు. ఖమ్మం జిల్లా కూసుమంచి నుంచి ఉపాధ్యాయుడు విద్యార్థినితో కలిసి సూర్యాపేటకు వచ్చాడు.

అనంతరం ఓ లాడ్జికి విద్యార్థినిని తీసుకెళ్లాడు. ఈ విషయం పోలీసులకు చేరింది. లాడ్జిలో రంగప్రవేశం చేసిన పోలీసులు ఉపాధ్యాయుడిని అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థిని వైద్య పరీక్షల నిమిత్తం సూర్యాపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

English summary
youth dies from electrocution while charging his cell.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X