నల్గొండలో షర్మిల పరామర్శ యాత్ర (పిక్చర్స్)
నల్గొండ: పేద ప్రజల గుండెల్లో వైఎస్ రాజశేఖరరెడ్డి చిరస్థాయిగా నిలుస్తారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల శనివారం అన్నారు.
ఆమె నల్గొండ జిల్లా నేరేడుచర్ల మండలం దిర్శించర్లలో తుర్క లింగయ్య కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం జరిగిన సభలో ప్రసంగించారు.
పెద్ద బిడ్డలా మీ కుటుంబాలను ఆదుకుంటానని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల గురువారం భరోసా ఇచ్చారు.
వైయస్ షర్మిల
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైయస్ షర్మిల పరామర్శ యాత్ర నల్గొండ జిల్లాలో కొనసాగుతోంది.
వైయస్ షర్మిల
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైయస్ షర్మిల పరామర్శ యాత్ర శనివారం నాడు హుజుర్ నగర్ నియోజకవర్గంలో సాగింది.
వైయస్ షర్మిల
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైయస్ షర్మిల పరామర్శ యాత్ర కలువపల్లి, హుజుర్ నగర్, మేళ్లచెర్వు, హుజుర్ నగర్ తదితర ప్రాంతాల్లో జరిగింది.
వైయస్ షర్మిల
పెద్ద బిడ్డలా మీ కుటుంబాలను ఆదుకుంటానని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల గురువారం భరోసా ఇచ్చారు.
వైయస్ షర్మిల
ప్రస్తుత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలనలో సంక్షేమ పథకాలు పేద ప్రజలకు అందని ద్రాక్షలా మారాయన్నారు. వైయస్ పాలనలో రాష్ట్ర ప్రజలు ఎంతో ఆనందంగా జీవించారని చెప్పారు.
వైయస్ షర్మిల
మళ్లీ అలాంటి పాలన కోసం పేద ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. ఈ సందర్భంగా ఆమె కుటుంబాలకు లక్ష రూపాయల చెక్కును అందజేశారు.
వైయస్ షర్మిల
రాజన్న రాజ్యం వస్తేనే ప్రజల కష్టాలన్నీ తీరతాయని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల అన్నారు.
వైయస్ షర్మిల
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల పరామర్శ యాత్ర నల్గొండ జిల్లాలో కొనసాగుతోంది. జిల్లాలో ఆమె పలు కుటుంబాలను పరామర్శించారు.