మెదక్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నైజీరియాలో రోడ్డు ప్రమాదం: తెలంగాణ వాసి మృతి

|
Google Oneindia TeluguNews

లాగోస్: నైజీరియాలో జరిగిన రోడ్డుప్రమాదంలో మెదక్‌ జిల్లా వాసి మృతి చెందాడు. జిల్లాలోని జగదేవ్‌పూర్‌ మండలం ఎర్రవల్లికి చెందిన కుంట సాయిలు నైజీరియాలో ఉంటున్నాడు. మంగళవారం ఆయన ప్రయాణిస్తున్న కారు డివైడర్‌ను ఢీకొంది.

ఈ ప్రమాదంలో సాయిలు అక్కడికక్కడే మృతి చెందాడు. సాయిలు మరణంతో ఎర్రవల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న ఆయన కుటుంబసభ్యులు కన్నీటిపర్యాంతమయ్యారు.

Road accident: Medak resident died

సౌదీ అరేబియాలో ప్రమాదం: ఐదుగురు మృతి

న్యూయార్క్: సౌదీ అరేబియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు భారతీయులు మృతి చెందారు. వారు ప్రయాణిస్తున్న వాహనం ఓ ట్రైలర్‌ను వేగంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతిచెందిన వారిలో కేరళకు చెందిన సంతోష్ కుమార్, ఇక్బాల్ నోమన్, తుల్సీ కృష్ణన్, రవీంద్ర నాయర్, శివకుమార్, భాగవతి పిళ్లైలు ఉన్నారని భారత రాయబార కార్యాలయం అధికారి మనోజ్ కుమార్ తెలిపారు.

English summary
Road accident, which is occurred in Nigeria, Medak resident died.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X