వంటగ్యాస్ సిలిండర్ల రేట్లపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వాణిజ్య అవసరాల కోసం వినియోయోగించే 19 కేజీల ఎల్పీజీ సిలిండర్ల ధరలను భారీగా తగ్గించింది. సవరించిన రేట్లు ఈ తెల్లవారు జామున 6 గంటల నుంచి అమలులోకి వచ్చాయి. ఒక్కో సిలిండర్పై 200 రూపాయలకు పైగా తగ్గింది. వీటితో పలు కీలక మార్పులు అమల్లోకి వచ్చాయి. ఫలితంగా హోటళ్లు, డైనర్లు, ఇతర కమర్షియల్ వినియోగదారులకు కొంతమేర ఊరట లభించినట్టయింది.
Advertisement