వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
బి. యస్. రాములు ప్రముఖ కథా రచయిత,సాహిత్య విమర్శకుడు. సామాజిక, తాత్వికవిషయాలపై విశేష కృషి చేస్తున్నారు.సమాజంలోని దళిత, బహుజన జీవితాలమెరుగుదలకు చేపట్టాల్సినకార్యాచరణపై ఆయన పలు పుస్తకాలువెలువరించారు. తెలుగు సమాజాన్నివిశ్లేషించే కార్యక్రమంలో, సాహిత్యాన్నిపునర్మూల్యాంకనం చేసే పనిలో ఆయననిమగ్నమై వున్నారు.
గాంధీగారు, అంబేడ్కర్ గారు, నెహ్రూ గారుమొదలైన మహామహులను జాతిస్మరించుకుంటూ, స్ఫూర్తిని పొందుతూవుంటుంది. అందుకుగాను వారి జయంతులు,వర్దంతుల తేదీలు మనకాలెండర్లో ప్రత్యేకంగాదర్శనమిస్తాయి.తద్విరుద్ధమైనభావాలు రేకెత్తించే చీకటి తేదీ కూడా ఒకటిఅదే కాలెండర్లో వుంది. మన జాతిని అధఃపాతాళానికి0తొక్కిన తేదీ, దాని మహామహురాలు శ్రీమతిఇందిరాగాంధీ.
Story first published: Thursday, August 16, 2001, 23:53 [IST]