వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తెలంగాణరాష్ట్రం కావాలని అన్నీ తెలిసినవారుఅంటున్నారు. దీన్నివ్యతిరేకించడానికి కోస్తాంధ్ర పాలక,అధికార యంత్రాంగాలు ఒకటై పనిచేసుకుంటూ పోతున్నాయి. అసలు విషయాలనుమీడియా నిష్పక్షపాతంగా చేరవేస్తేఆంధ్ర ప్రజలు కూడా తెలంగాణ వారిడిమాండ్ను వ్యతిరేకించకపోవచ్చులేదా వారికి న్యాయంగా ఇవ్వాల్సింది ఇవ్వాలనేమాటైనా అవనచ్చు. చాప కిందనీరు-కె. నిశాంత్తెలంగాణరాష్ట్రం ఏర్పడుతందా, ఏర్పడదా అనేదిఇప్పుడు చాలా మంది బుర్రలను తొలుస్తున్నవిషయం. ఈ విషయాన్ని పక్కన పెడితేడాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డిప్రభుత్వం నలబై ఆరు వేల కోట్లరూపాయలతో ఇరవై ఆరు సాగునీటిప్రాజెక్టులను చేపట్టడానికి కంకణంకట్టుకున్నట్లు ప్రకటిస్తున్నారు. ఇందులోప్రాజెక్టులకు నిధు కేటాయింపుల్లోతెలంగాణకు సింహభాగందక్కుతుందని కూడా ఆయన అంటున్నారు.రాజశేఖర్ రెడ్డి ప్రకటనలు విని లేదా చదివితెలంగాణవారు చంకలుగుద్దుకోవడానికి ఏమీ లేదనేది చాలామందికి అర్థం కాని విషయం.
గాంధీగారు, అంబేడ్కర్ గారు, నెహ్రూ గారుమొదలైన మహామహులను జాతిస్మరించుకుంటూ, స్ఫూర్తిని పొందుతూవుంటుంది. అందుకుగాను వారి జయంతులు,వర్దంతుల తేదీలు మనకాలెండర్లో ప్రత్యేకంగాదర్శనమిస్తాయి.తద్విరుద్ధమైనభావాలు రేకెత్తించే చీకటి తేదీ కూడా ఒకటిఅదే కాలెండర్లో వుంది. మన జాతిని అధఃపాతాళానికి0తొక్కిన తేదీ, దాని మహామహురాలు శ్రీమతిఇందిరాగాంధీ.
Comments
Story first published: Monday, April 19, 2004, 23:53 [IST]