వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మారిన మనిషి
హైదరాబాద్:ఒక ఓటుకు రెండు రాష్ట్రాలు అని 1998 ఎన్నికల్లో ఏకతాటిపై నిలబడి నినాదం ఇచ్చిన రాష్ట్ర భారతీయ జనతా పార్టీ (బిజెపి) నాయకులు ఇప్పుడు రెండు దారుల్లో చీలిపోయారు. ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఏర్పాటును ఒక విధానంగా సమర్థించిన బిజెపిలో నిన్నటి వరకు వేరు కుంపట్లు లేవు. ఒక ఓటు వేసి రెండు రాష్ట్రాలు తీసుకోండని రాష్ట్ర బిజెపి నాయకులు ఓటర్లకు పిలుపునిచ్చారు.
Comments
Story first published: Tuesday, July 18, 2000, 23:53 [IST]