వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ప్రాణదాతకు చట్టం అనుమతి తప్పనిసరా ?
పోలీసులు అధిక సంఖ్యలో ఏజెన్సీకి చేరుకోవటంతో గిరిజనులు వొణికిపోతున్నారు. పోలీసుల దాడులకు భయపడి అనేక మంది గిరిజనులు రాత్రివేళల్లో అడవులను ఆశ్రయిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాటిరామన్నగూడెం, లంకాలపల్లి, జిళ్లెలగూడెం, తబసివారిగూడెం, పండువారిగూడెం, చీమలవారిగూడెం, సిరివారిగూడెం, బర్రింకలపాడు గ్రామాల్లో 144 సెక్షన్ అమలులోవుంది.
Comments
Story first published: Tuesday, December 12, 2000, 23:53 [IST]