వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కన్సల్టెంట్లా, తెల్ల ఏనుగులా?

By Staff
|
Google Oneindia TeluguNews

నిజాం సుగర్స్‌కు చెందిన మూడు చక్కెర యూనిట్లు, ఒక డిస్టిలరీ యూనిట్‌ను పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన డెల్టా పేపర్‌ మిల్లుకు రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. శక్కర్‌నగర్‌లోని చక్కెర, డిస్టిలరీ యూనిట్లను, మెట్‌పల్లి, మెంబోజీపల్లిలోని చక్కెర యూనిట్లు ఇప్పుడు డెల్టా పేపర్‌ నిర్వహణలోకి వెళ్లాయి. 65 కోట్ల రూపాయల పెట్టుబడితో సంయుక్త రంగంలో నిర్వహణకు డెల్టా పేపర్‌ ముందుకు వచ్చిందని ప్రభుత్వం ప్రకటించింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X