వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కారుణ్యకు ఓటేయండి

By Staff
|
Google Oneindia TeluguNews
కాలిఫోర్నియా:హైదరాబాద్‌ టెన్నిస్‌ తార తనసంచలనాల పరంపరను కొనసాగిస్తోంది.ఆస్ట్రేలియా ఓపెన్‌ తర్వాత తానుప్రకటించిన లక్ష్యాన్ని సాధించింది. ఈ ఏడాదిలోగాటాప్‌ 50 ర్యాంక్‌ను సాధించాలనేది తనలక్ష్యమని ఆమె ప్రకటించింది. ఇంకానాలుగు నెలలుండగానే ఆమె లక్ష్యాన్నిసాధించింది. ఆమె ర్యాంకింగ్‌లో 47వస్థానానికి ఎగబాకింది. దాంతో టాప్‌ 50ర్యాంక్‌ పొందిన భారతీయ మహిళగాఆమె రికార్డు సృష్టించింది. ఇంతకుముందు ముగ్గురు భారతీయులుమాత్రమే ఆ గౌరవాన్నిదక్కించుకున్నారు. ఒకరు విజయఅమృతరాజ్‌ కాగా, మరొకరురమేష్‌ కృష్ణన్‌.సాన్‌డిగోలోజరుగుతున్న అక్యురా క్లాసిక్‌ టెన్నిస్‌టోర్నమెంట్‌ రెండో రౌండ్‌లో సానియారష్యాకు చెందిన నడియా పెట్రోవాను6-2, 6-1 స్కోర్‌తో ఓడించి మూడో రౌండ్‌లోకిఅడుగు పెట్టింది. ప్రపంచ ర్యాంకింగ్‌లో8వ స్థానంలో ఉన్న పెట్రోవాను కేవలం 53నిమిషాల్లో మట్టి కరిపించింది. మూడో రౌండ్‌లోసానియా జపాన్‌కు చెందిన అకికోమోరిగామిపై తలపడుతుంది.మూడురోజుల క్రితం 59వ ర్యాంక్‌లో ఉన్న సానియావెంటనే 47వ స్థానానికి ఎగబాకింది.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X