కాలిఫోర్నియా:హైదరాబాద్
టెన్నిస్
తార
తనసంచలనాల
పరంపరను
కొనసాగిస్తోంది.ఆస్ట్రేలియా
ఓపెన్
తర్వాత
తానుప్రకటించిన
లక్ష్యాన్ని
సాధించింది.
ఈ
ఏడాదిలోగాటాప్
50
ర్యాంక్ను
సాధించాలనేది
తనలక్ష్యమని
ఆమె
ప్రకటించింది.
ఇంకానాలుగు
నెలలుండగానే
ఆమె
లక్ష్యాన్నిసాధించింది.
ఆమె
ర్యాంకింగ్లో
47వస్థానానికి
ఎగబాకింది.
దాంతో
టాప్
50ర్యాంక్
పొందిన
భారతీయ
మహిళగాఆమె
రికార్డు
సృష్టించింది.
ఇంతకుముందు
ముగ్గురు
భారతీయులుమాత్రమే
ఆ
గౌరవాన్నిదక్కించుకున్నారు.
ఒకరు
విజయఅమృతరాజ్
కాగా,
మరొకరురమేష్
కృష్ణన్.సాన్డిగోలోజరుగుతున్న
అక్యురా
క్లాసిక్
టెన్నిస్టోర్నమెంట్
రెండో
రౌండ్లో
సానియారష్యాకు
చెందిన
నడియా
పెట్రోవాను6-2,
6-1
స్కోర్తో
ఓడించి
మూడో
రౌండ్లోకిఅడుగు
పెట్టింది.
ప్రపంచ
ర్యాంకింగ్లో8వ
స్థానంలో
ఉన్న
పెట్రోవాను
కేవలం
53నిమిషాల్లో
మట్టి
కరిపించింది.
మూడో
రౌండ్లోసానియా
జపాన్కు
చెందిన
అకికోమోరిగామిపై
తలపడుతుంది.మూడురోజుల
క్రితం
59వ
ర్యాంక్లో
ఉన్న
సానియావెంటనే
47వ
స్థానానికి
ఎగబాకింది.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి
Allow Notifications
You have already subscribed
Story first published: Tuesday, February 5, 2002, 23:53 [IST]