వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
లాస్ట్ రిసార్ట్.....
తాజాగా బయటపడిన 18 కోట్ల స్కాలర్షిప్ కుంభకోణం ఇంతకాలం నిర్విఘ్నంగా కొనసాగడానికి కారణం ఇందులో దేశం ప్రముఖుల సన్నిహిత బంధువుల ప్రమేయం వుండటమేనని అంటున్నారు. సాంఘిక సంక్షేమ శాఖ హైదరాబాద్ జిల్లా ఎఎస్డబ్లుఒగా పనిచేస్తున్న ఎం అంజయ్య దేశం సిద్దిపేట ఎంపి రాజయ్యకు సోదరుడు. మరో కీలక వ్యక్తి సాంఘిక సంక్షేమ శాఖ డిఎస్డబ్లుఒ సంతోష్ కుమార్ దేశం ప్రభుత్వంలో కేబినెట్ స్థాయి మంత్రి ఒకరికి అత్యంత సన్నిహితుడని చెబుతున్నారు.
Comments
Story first published: Wednesday, January 17, 2001, 23:53 [IST]