వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వంకా ప్రతాప్ దుమారం
ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా టవర్ల కూలిన ఘటనపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఈ పనులు చేపట్టిన కాంట్రాక్టర్లు ఎవరు, వారి చరిత్ర ఏమిటని అధికారులను నిలదీశారు. ఒక్కో టవర్ కోసం కనీసం ఆరు లక్షల రూపాయలు ఖర్చు చేశారు. ముఖ్యమంత్రి ఆగ్రహంతో అప్పటికప్పుడు నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి దర్యాప్తు బాధ్యతను అప్పగించారు . విశాఖపట్నానికి చెందిన గాయత్రి విద్యా పరిషత్ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ పిఎస్ రావు సారథ్యంలో కమిటీని ఏర్పాటు చేశారు. స్ట్రక్చురల్ ఇంజనీరింగ్లో రావుకు అంతర్జాతీయంగా పేరుంది.
Comments
Story first published: Wednesday, March 27, 2002, 23:53 [IST]