వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వంకా ప్రతాప్‌ దుమారం

By Staff
|
Google Oneindia TeluguNews

ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా టవర్ల కూలిన ఘటనపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఈ పనులు చేపట్టిన కాంట్రాక్టర్లు ఎవరు, వారి చరిత్ర ఏమిటని అధికారులను నిలదీశారు. ఒక్కో టవర్‌ కోసం కనీసం ఆరు లక్షల రూపాయలు ఖర్చు చేశారు. ముఖ్యమంత్రి ఆగ్రహంతో అప్పటికప్పుడు నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి దర్యాప్తు బాధ్యతను అప్పగించారు . విశాఖపట్నానికి చెందిన గాయత్రి విద్యా పరిషత్‌ ఇంజనీరింగ్‌ కళాశాల ప్రిన్సిపల్‌ పిఎస్‌ రావు సారథ్యంలో కమిటీని ఏర్పాటు చేశారు. స్ట్రక్చురల్‌ ఇంజనీరింగ్‌లో రావుకు అంతర్జాతీయంగా పేరుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X