వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కథానాటికలతో కొత్తనీరు
హెలికాప్టర్ ప్రమాదంలో బాలయోగి మరణించడంతో ఆయన స్థానంలో కొత్త స్పీకర్గా కూడా తెలుగుదేశం పార్టీకే అవకాశం లభించవచ్చు. 1998లో అత్యంత నాటకీయంగా ఢిల్లీ వెళ్లి బాలయోగి ఆఖరు క్షణంలో నామినేషన్ వేశారు. నామినేషన్ గడువు సమయానికి ఆయన అందుతారో లేదోనని అప్పట్లో ముందుజాగ్రత్తగా ఎర్రన్నాయుడుతో కూడా నామినేషన్ వేయించారు. అందువల్ల ఈ సారి స్పీకర్ పదవి ఎర్రన్నాయుడుకు దక్కే అవకాశం వున్నదని బలంగా వినవస్తున్నది. అయితే రెండు కారణాల వల్ల ఎర్రన్నాయుడు అవకాశాలను రాజకీయ పరిశీలకులు తోసిపుచ్చుతున్నారు.
Comments
Story first published: Monday, April 14, 2003, 23:53 [IST]