వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
స్వర్ణోత్సవ భోజనంబు......
ఈ ప్రశ్నకు సమాధానం చెప్పకోందే మనకు పోటో అంతరంగం అర్ధం కాదు. పోటోలో చేర్చిన సంస్ధలలో ముస్లీం మత సంస్ధలు, సామాజిక ఉద్యమ సంస్ధలు మాత్రమే ఎందుకున్నాయి? అని కాస్తా ఆలోచిస్తే మనకు షయం కొంత అర్ధమయ్యే అవకాశముంది. తమకు ప్రాణప్రధమైన ఉత్తర ప్రదేశ్లో ఎన్నికలు ముంచుకొస్తున్న నేపద్యంలో ఎలాగయినా ఉత్తరప్రదేశ్ పీఠాన్ని దక్కించుకునేందుకు కమలనాధులు రామజపం అందుకున్నారు. రాముడు మాత్రమే తమను ఎన్నికల గండం నుంచి గట్టెక్కిస్తాడని భాస్తున్న ఈ రామభక్త హనుమానులు అయోధ్యలో రామమందిర నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.
Comments
Story first published: Sunday, July 20, 2003, 23:53 [IST]