వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పేదల గుండెలుదోచిన గజదొంగ - వీరప్పన్
చారిత్రక
కట్టడాలను
పరిరక్షించాలి
అఎ్ఘానిస్తాన్లో
తాలిబన్లు
జరుపుతున్న
విగ్రహాల
విధ్వంసంపై
ప్రచురించిన
వ్యాసం
బాగుంది.
చారిత్రక
ప్రాధాన్యతవున్న
కట్టడాలను
పరిరక్షించుకోవాలనే
విషయంలో
నేను
కూడా
రచయితతో
ఏకీభవిస్తాను.
అయితే
బాబ్రీ
మసీదు
ప్రత్యేకంగా
కట్టిన
కట్టడం
కాదు.
పైగా
అది
మతపరమైన
ప్రార్ధనలకోసం
ఉద్దేశించినది
కూడా
కాదు.
స్థానికులను
భయభ్రాంతులను
చేయడానికి
రామాలయాన్ని
ధ్వంసం
చేసి
ఆలయ
శిథిలాలపై
దురాక్రమణదారులు
బలప్రయోగంతో
అక్కడ
మసీదు
నిర్మించారు.
Comments
Story first published: Monday, December 12, 2005, 23:53 [IST]