న్యూఢిల్లీః
భారతదేశానికి
చెందిన
పది
మంది
ప్రశంసనీయమైనవ్యక్తుల
జాబితాలో
ప్రధాన
మంత్రి
అటల్
బిహారి
వాజ్
పేయికి
అగ్రస్థానం
లభించింది.
ఈ
పదిమంది
ప్రముఖులజాబితాలో
ఇన్ఫర్మేషన్
టెక్నాలజీ
వ్యాప్తికి,మహిళాభ్యున్నతికి
కృషి
చేస్తున్న
వ్యక్తిగా
ఆంధ్రప్రదేశ్
ముఖ్యమంత్రి
చంద్రబాబు
నాయుడుకు
స్థానం
లభించడంవిశేషం.
ప్రపంచ
చరిత్రలోనే
అత్యధిక
కాలం
సి.ఎం.గా
పనిచేసిన
పశ్చిమ
బెంగాల్
ముఖ్యమంత్రి
జ్యోతిబసును
కాదని
ఆంధ్రప్రదేశ్
ముఖ్యమంత్రి
చంద్రబాబు
నాయుడుకుసర్వేలో
పాల్గొన్న
వారు
పట్టం
కట్టడం
గమనార్హం.