వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మొద్దు శీను భార్యతో మాటామంతీ

By Staff
|
Google Oneindia TeluguNews
ముంబాయి:తన కృషికి గుర్తింపులభించినందుకు ఆనందంగా ఉన్నదనిపద్మ విభూషణ్‌ అవార్డు లభించిన ప్రముఖకార్టూనిస్టు ఆర్‌.కె. లక్ష్మణ్‌ అన్నారు. ఇదిప్రతిష్టాత్మకమైన అవార్డు అని, ఇది తనబాల్యం నుంచి ఏళ్ల కొలదిగా చేస్తున్నశ్రమ ఫలితమని ఆయన బుధవారంఅన్నారు.

మనలాంటిప్రజాస్వామ్య వ్యవస్థల్లో వ్యంగ్యానికి,హాస్యానికి గౌరవం ఉంటుందని ఈ అవార్డుద్వారా రుజువైందని ఆయన అన్నారు.తన విజయానికిస్వాతంత్య్రానంతరమే పునాదిపడిందని, కొత్త ప్రభుత్వంఆలోచనలకు వస్తువుగా మారిందనిఆయన అన్నారు. క్రమశిక్షణకు తానుప్రాణం ఇస్తానని, తాను పనిని ఎప్పుడూనిర్లక్ష్యం చేయలేదని, అస్వస్థతపీడిస్తున్నప్పుడు కూడా పని చేస్తూనేఉంటానని ఆయన అన్నారు.అవార్డువల్ల మీ పనిలో ఏమైనా మార్పు వస్తుందాఅంటే ఏం మార్పు వస్తుందని ఆయనఎదురు ప్రశ్న వేశారు. నేను చేసినపని వల్లనే అవార్డు వచ్చిందని, తనపనిని ఎప్పుడూ మెరుగు పరుచుకోవడానికిప్రయత్నిస్తానని, ప్రతిదానిపై ఎంతో శ్రమపెడతానని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X