వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మొద్దు శీను భార్యతో మాటామంతీ
మనలాంటిప్రజాస్వామ్య వ్యవస్థల్లో వ్యంగ్యానికి,హాస్యానికి గౌరవం ఉంటుందని ఈ అవార్డుద్వారా రుజువైందని ఆయన అన్నారు.తన విజయానికిస్వాతంత్య్రానంతరమే పునాదిపడిందని, కొత్త ప్రభుత్వంఆలోచనలకు వస్తువుగా మారిందనిఆయన అన్నారు. క్రమశిక్షణకు తానుప్రాణం ఇస్తానని, తాను పనిని ఎప్పుడూనిర్లక్ష్యం చేయలేదని, అస్వస్థతపీడిస్తున్నప్పుడు కూడా పని చేస్తూనేఉంటానని ఆయన అన్నారు.అవార్డువల్ల మీ పనిలో ఏమైనా మార్పు వస్తుందాఅంటే ఏం మార్పు వస్తుందని ఆయనఎదురు ప్రశ్న వేశారు. నేను చేసినపని వల్లనే అవార్డు వచ్చిందని, తనపనిని ఎప్పుడూ మెరుగు పరుచుకోవడానికిప్రయత్నిస్తానని, ప్రతిదానిపై ఎంతో శ్రమపెడతానని ఆయన చెప్పారు.
Comments
Story first published: Sunday, June 4, 2000, 23:53 [IST]