వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మారిన మనిషి
డిఆర్ఎల్
ఉత్పత్తులకు
రాష్ట్రంలో
500
మంది
స్టాకిస్టులు
వున్నారు.
వీరంతా
ఇప్పుడు
సంస్థకు
వ్యతిరేకంగా
జెండా
ఎత్తారు.
మార్కెట్లో
వున్న
డిఆర్ఎల్
ఉత్పత్తుల
స్టాక్
మరో
20
రోజుల
వరకు
వస్తుందని
ఇప్పటి
నుంచి
తాము
కొత్తగా
ఆర్డర్లు
ఇవ్వమని
వారు
అంటున్నారు.
ఔషధాల
ఉత్పత్తి
రంగంలోని
సంస్థలు
తమ
ఉత్పత్తుల
మార్కెటింగ్కు
సంబంధించి
ఔషధాల
ఉత్పత్తి
సంస్థల
సంఘం,
ఫార్మా
ప్రొడ్యూసర్ల
సంఘం,
అఖిల
భారత
కెమిస్ట్స్
అండ్
డ్రగిస్ట్ల
సంఘానికి
మధ్య
కుదిరిన
ఎంఒయులోని
నిబంధాలను
విధిగా
పాటించాల్సి
వుంటుంది.
Comments
Story first published: Sunday, July 17, 2005, 23:53 [IST]