వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మలిదశలో టిఆర్‌ఎస్‌

By Staff
|
Google Oneindia TeluguNews
ప్రదేశ్‌కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షునిగా కరీంనగర్‌ జిల్లాకుచెందిన మాజీ ఎం.పి. సీనియర్‌ నేతఎం.సత్యనారాయణరావు (ఎమ్మెస్‌) పదవీబాధ్యతలుస్వీకరించిన తర్వాత గాంధీభవన్‌లో కొత్తసీను మొదలైంది. అంతకుముందు డాక్టర్‌ వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డిపి.సి.సి. అధ్యక్షునిగా ఉన్నపుడు ఆధిపత్యం చెలాయించినవారి స్థానాన్ని ఆక్రమించడానికివేరే నాయకులు ఎవరి వంతు ప్రయత్నాలు వారుచేసుకుంటున్నారు. అప్పట్లో రాజశేఖర్‌రెడ్డిసన్నిహిత సహచరునిగా చక్రం తిప్పిన డాక్టర్‌రామచంద్రరావు ప్రస్తుతానికి మెల్లగా తెరవెనక్కి వెళ్ళిపోతుండగా ఆయన కుర్చీలో ఆసీనులు కావాలన్న ఆసక్తి పలువురిలో కన్పిస్తోంది.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X