వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దియా మిర్జా ఫోటో గ్యాలరీ

By Staff
|
Google Oneindia TeluguNews

గతఆగస్టులో సంభవించిన టెన్నిస్‌ ఎల్బోకుసచిన్‌ చికిత్స పొందారు. అప్పటి నుంచి అదిఆయనను బాధపెడుతూనే ఉంది.ఇప్పటికీనొప్పి తగ్గలేదు. ప్రధానమైనఆటలు ఆడే ముందు సచిన్‌కు విశ్రాంతిఅవసరమని భారత జట్టు ఫిజియో ఆండ్య్రూలీపస్‌ చెప్పారు. దీంతో రంజీ ట్రోఫీలో ఢిల్లీతోతల పడే ముంబాయి జట్టుకు దూరంగాఉండాలని సచిన్‌ నిర్ణయించుకున్నారు. నెలవిశ్రాంతి అవసరమని వైద్యులుచెప్పారని, ఇంకా మూడు వారాలు గడవాల్సిఉన్నదని సచిన్‌ చెప్పారు. ఒక్క బంతి కూడాఅడవద్దని వైద్యులు చెప్పారని, చేతికిపని చెప్పవద్దన్నారని, తాను డాక్టర్లసలహాను పాటిస్తున్నానని ఆయనచెప్పారు.సునామీబాధితుల కోసం జరిగే చారిటీ మ్యాచ్‌లోపాల్గొనడం తన బాధ్యతగాభావిస్తున్నాని, తాను ఆడకపోయిన ఆఈవెంట్‌లో ఉండాలనుకుంటున్నానని ఆయనచెప్పారు. సునామీ బాధితుల కోసంవరల్డ్‌ ఎలెవెన్‌, ఆసియా ఎలెవన్‌ జట్లమధ్య రెండు వన్డే మ్యాచ్‌లుజరగనున్నాయి. సౌరబ్‌ గంగూలీకెప్టెన్‌గా వ్యవహరించే ఆసియాఎలెవన్‌ జట్టులో సచిన్‌ టెండూల్కర్‌ఉన్నాడు. సునామీ బాధితుల కోసం మనంచేయాల్సిందంతా చేయడంఅవసరమని ఆయన అన్నారు. క్రికెటర్లు,క్రీడాకారులే కాకుండా ప్రపంచంలోని ప్రతిఒక్కరూ సునామి బాధితులకు సహాయంచేయడానికి ముందుకు రావాలని ఆయనఅన్నారు.2005సంవత్సరానికి తాను లక్ష్యమంటూపెట్టుకోలేదని, క్రికెట్‌ ఆడుతూ వెళ్తాననిఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X