వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
జన్మభూమిరుణం
ఈ
ఇబ్బందులు
చాలవన్నట్టుగా
తెలంగాణాలో
టిఆర్ఎస్
గర్జనలు,
విద్యుత్
సిబ్బంది
ఐక్య
వేదిక
విసురుతున్న
సవాళ్లు
తెలుగుదేశం
నేతను
దిక్కుతోచని
స్థితిలో
పడవేశాయి.
ఎంతో
పరిణతి
చెందిన
రాజకీయవేత్తగా
కనిపించే
చంద్రబాబునాయుడు
ఇప్పుడు
తన
అసహనాన్ని
ఏ
మాత్రం
దాచుకునే
ప్రయత్నం
చేయడం
లేదు.
విద్యుత్
ఉద్యోగుల
సమ్మెపై
నిప్పులు
చెరుగుతూ,
పవర్
పర్చేజ్
అగ్రీమెంట్లగురించి
ఉద్యోగుల
సంఘాలు
ప్రస్తావించడాన్ని
ఆయన
దుయ్యబట్టారు.
ఇది
ప్రజాస్వామ్యమేనా
అని
గర్జించారు.
అదేవిధంగా
కాంగ్రెస్
నాయకులను
కూడా
దుయ్యబట్టారు.
తన
స్థాయిని
మర్చి
ఉద్యోగులపై
ఆగ్రహావేశాలు
వ్యక్తం
చేసిన
ముఖ్యమంత్రి
చంద్రబాబు
కాంగ్రెస్
నేతలపై
కూడా
విరుచుకు
పడ్డారు.
Comments
Story first published: Thursday, March 15, 2007, 23:53 [IST]