2010 - ఆంధ్రప్రదేశ్ రౌండప్
జనవరి
01-
సిఎం
రోశయ్యపై
కోమటిరెడ్డి
వ్యాఖ్యలకు
షోకాజ్
జారీ
చేసిన
హైకమాండ్
02-
పార్టీ
నియమ
నిబంధనలకు
వ్యతిరేకంగా
వ్యాఖ్యలు
చేసినందుగు
లగడపాటి,
మధుయాష్కీలకు
షోకాజ్
నోటీసులు
-
తెలంగాణ
సభకు
అనుమతిచ్చిన
కోర్టు
03-
రాష్ట్ర
విభజనపై
కేంద్రం
నిర్ణయానికి
వ్యతిరేకంగా
సీమాంధ్ర
బంద్
-
తెలంగాణ
ఏర్పాటుకు
ఏకాభిప్రాయమే
కాంగ్రెస్
వైఖరి:
డిఎస్
04-
తెలంగాణ
ఏర్పాటుకు
గడువు
లేదు:
ఏఐసిసి
అధికార
ప్రతినిధి
అభిషేక్
సింఘ్వీ
05-
తెలంగాణ
ఏర్పాటు
రాత్రికి
రాత్రే
సాధ్యం
కాదు:
ప్రణబ్
ముఖర్జీ
06-
ఆర్టీసీలో
పెరిగిన
బస్సు
ఛార్జీలు
07-
దివంగత
ముఖ్యమంత్రి
వైఎస్
ఆర్
మృతిపై
మిస్టరీ
అంటూ
ప్రకటించిన
ది
ఎగ్జెల్
వెబ్
సైట్
08-
వైఎస్
మృతి
కుట్ర
అంటూ
కథనాలను
ప్రసారం
చేసిన
ఛానెల్
జర్నలిస్టుల
అరెస్టు
-
రాష్ట్రవ్యాప్తంగా
పల్స్
పోలీయో
చుక్కల
కార్యక్రమం
10-
సిఎం
పదవి
ఇచ్చినా
ఉద్యమం
ఆగదు,
ప్రలోభాలకు
లొంగను:
నాగం
జనార్ధన్
రెడ్డి
12-
తెలంగాణ
రాజకీయ
జెఏసిలో
విబేధాలు..
రసాభాసగా
మారిన
సమావేశం
13-
శబరిమల
బస్సుకు
ప్రమాదం..
11
మంది
కృష్ణా
జిల్లావాసుల
దుర్మరణం
14-
తెలంగాణ
జెఏసిలో
చీలిక..
విడిపోయిన
ప్రజా
సంఘాలు
15-
కోట్లాదిమందికి
కనువిందు
చేసిన
అరుదైన
సూర్యగ్రహణం
19-
ఓయులో
వేణుగోపాల్
రెడ్డి
ఆత్మహత్య..
తెలంగాణ
బంద్
20-
వేణుగోపాల్
రెడ్డి
మృతితో
రణభూమిగా
మారిన
ఓయు
21-
తెలంగాణ
జెఏసి
సమావేశానికి
కాంగ్రెస్
డుమ్మా
22-
రాష్ట్ర
గవర్నర్
గా
నరసింహన్
ప్రమాణ
స్వీకారం
23-
రాజీనామా
చేయం,
అధిష్టానంపై
ఒత్తిడి
తీసుకు
వస్తాం:
ఎంపీ
పొన్నం
ప్రభాకర్
25-
రాష్ట్ర
విభజన
యత్నాలు
అడ్డుకోండి,
కేంద్రానికి
విజ్ఞప్తి
చేసిన
చిరంజీవి
27-
ప్రభుత్వ
ఉద్యోగులకు
39శాతం
ఫిట్మెంట్
కు
ఒప్పందం
-
ప్రారంభమైన
శ్రీకృష్ణ
దేవరాయల
పంచ
శతాబ్ధి
ఉత్సవాలు
29-
ప్రజా
ఉద్యామాలతో
పాలనలో
స్తబ్ధత
నిజమే:
సిఎం
రోశయ్య
30-
విజయవాడలో
నాగవైష్ణవి
కిడ్నాప్
31-
విశాఖ
జిల్లాలో
నాటు
పడవ
బోల్తా..
12మంది
గల్లందు
ఫిబ్రవరి
01-
కిడ్నాపైన
నాగవైష్ణవి
దారుణ
హత్య
-
లతా
మంగేష్కర్
కు
అక్కినేని
అవార్డు
ప్రదానం
చేసిన
సిఎం
రోశయ్య
03-
తన
తండ్రి
వైఎస్
మరణాన్ని
తట్టుకోలేక
మృతిచెందిన
కుటుంబాలను
పరామర్శిస్తానని
ప్రకటించిన
జగన్
04-
ధరల
నియంత్రణకు
ప్రత్యేక
టాస్క్
ఫోర్స్
ను
ప్రకటించిన
సిఎం
రోశయ్య
05-
హైదరాబాదులో
కుప్పకూలి
భవనం..
13
మంది
మృతి
06-
ఎటూ
మొగ్గు
చూపను..
రెండు
ప్రాంతాలు
సమానమే:
చంద్రబాబునాయుడు
07-
వరంగల్
లో
మందకృష్ణ
ప్రసంగాన్ని
అడ్డుకున్న
కెయు
విద్యార్థులు
08-
ఆరోపణలు
నిరూపించాలంటూ
చంద్రబాబుకు
కెవిపి
లేఖాస్త్రం
10-
నిజామాబాద్
లో
జిల్లా
సమీక్షా
సమావేశంలో
సిఎం
రోశయ్య
వాకౌట్
11-
వైఎస్
చాపర్
ప్రమాదంలో
కుట్ర
లేదు..
క్యుములోనింబస్
మేఘాలే
కారణం-ప్రభుత్వానికి
నివేదిక
సమర్పించిన
ద్విసభ్య
కమిటీ
12-
శ్రీకృష్ణ
కమిటీ
దిక్కుమాలిన
కమిటీ..
కేంద్రం
నీతిబాహ్యంగా
వ్యవహరిస్తోందంటూ
కెసిఆర్
ఆరోపణలు..
తెరాస
ఎమ్మెల్యేల
రాజీనామా
-
రాజీనామాలకు
తొందరొద్దన్న
తెలంగాణ
తెదేపా
ప్రజా
ప్రతినిధులు
13-
రాజీనామాల
విషయంలో
కాంగ్రెస్
కలకలం..
వద్దని
కొంతమంది,
చేసేద్దామని
ఇంకొంతమంది.
-
శ్రీకృష్ణ
కమిటీని
స్వాగతిస్తున్నాం..
రాజీనామాల
వలన
ప్రయోజనం
లేదు:
చిరంజీవి
14-
తెలంగాణ
రాష్ట్ర
ఏర్పాటుకు
కేంద్రంపై
ఒత్తిడి
తీసుకు
వచ్చేందుకు
15
మంది
ఎమ్మెల్యేల
రాజీనామా
-
రాజనామాలను
స్వాగతిస్తూ
ఓయూలో
ర్యాలీ...
అడ్డుకున్న
పోలీసులు
15-
ఓయూలో
పోలీసులకు,
విద్యార్థులకు
మధ్య
రగడ..
ఇరు
వర్గాలకు
తీవ్ర
గాయాలు
-
ప్రారంభమైన
బడ్జెట్
సమావేశాలు
16-
తెలంగాణ
ప్రజలెరవరూ
ప్రత్యేక
రాష్ట్రం
కోరుకోవటం
లేదని
జయేంద్ర
సరస్వతి
సంచలన
వ్యాఖ్యలు..
ముక్కు
మూసుకొని
తపస్సు
చేసుకోమని
మండిపడ్డ
తెలంగాణ
నేతలు
17-
చంద్రబాబునాయుడితో
జెసి
దివాకర్
రెడ్డి
రహస్య
భేటీ..
మర్యాద
పూరకమేనన్న
జెసి
18
తెలంగాణ
ప్రజా
ప్రతినిధుల
రాజీనామాలు
చందాల
కోసమే
-
జూబ్లీహిల్సు
ఎమ్మెల్యే
విష్ణు
19-
తెలంగాణ
రాజకీయ
జెఏసికి
కాంగ్రెస్
బైబై
-
తెలంగాణ
వెనుకబాటుకు
పాలకులదే
పాపం-
శాసనసభలో
ఎమ్మెల్యే
అక్బరుద్దీన్
20-
రూ.1.13
కోట్లతో
రాష్ట్ర
బడ్జెట్
ను
ప్రవేశపెట్టిన
రోశయ్య..
పెదవి
విరిచిన
విపక్షాలు
-
కెసిఆర్,
విజయశాంతిల
రాజీనామాల
తిరస్కరణ..
కారణాలు
సరిగ్గా
లేవన్న
లోక్
సభ
స్పీకరు
21-
చిట్
ఫండ్
పేరుతో
రూ.100
కోట్లకు
టోపీ
పెట్టిన
జిపిఆర్
అధినేత
అరెస్టు
-
పెళ్లిళ్ల
పేరుతో
మహిళలను
మోసం
చేసిన
జగదాంబ
జగదీష్
అరెస్టు
22-
తెలంగాణ
రాజకీయ
జెఏసితో
తెదేపా
తెగతెంపులు..
ఇరు
ప్రాంతాల
నేతలతో
చంద్రబాబు
మంతనాలు
23-
గడువులోగానే
నివేదిక
సమర్పిస్తామని
హైదరాబాదులో
ప్రకటించిన
శ్రీకృష్ణ
కమిటీ
సభ్యుడు
దుగ్గల్
24-
శాసనమండలి
సభ్యులెవరూ
ఉద్యమాలలో
పాల్గొనవద్దని
సిఎం
రోశయ్య
విజ్ఞప్తి
25-
చీమకుర్తిలోని
హంస
క్యారీలో
ప్రమాదం...
22
మంది
మృతి
26-
ఉప
ఎన్నికల్లో
అన్ని
స్థానాలకు
పోటీ
చేస్తామని
ప్రకటించిన
డిఎస్
-
రాష్ట్రం
విడిపోతే
తప్పులేదన్న
బొత్స
సత్యనారాయణ
27-
డిఎస్,
బొత్సల
ప్రకటనలపై
ఇరు
ప్రాంతాలలో
రచ్చ
రచ్చ
28-
వెనుక
బడిన
జిల్లాల్లో
నూతన
పారిశ్రామిక
విధానాన్ని
అమలు
చేస్తాం
-పెట్టుబడులతో
ముందుకు
రండంటూ
సిఎం
రోశయ్య
పారిశ్రామిక
వేత్తలకు
పిలుపు
మార్చి
01-
రాజీనామాలు
చేయడం
తెరాసకు
కొత్తేమీ
కాదు,
ఉద్యమానికి
కాంగ్రెస్,
తెదేపాలు
ద్రోహం
చేస్తున్నాయి:
ఎంపీ
విజయశాంతి
02-
2008
టీవీ
నందుల
అవార్డులను
ప్రకటించిన
ప్రభుత్వం
03-
బేగంపేట
ఎయిర్
షోలో
ప్రమాదం...
ఓ
ఇంటిపై
కూలిన
నేవీ
విమానం...
పైలట్,
కో
పైలట్
మృతి
-
బ్రాహ్మణీ
స్టీల్
ప్లాంట్
కు
నీటి
కేటాయింపుపై
శాసనసభలో
రగడ
04-
తెలంగాణ
తెదేపా
ఫోరం
ఏర్పాటు..
రెండుగా
చీలిన
తెదేపా
ఎమ్మెల్యేలు
-
హైదరాబాదులో
శ్రీకృష్ణ
కమిటీ
పర్యటన..
సామాన్యులతో
మాట్లాడుతామన్న
సభ్యులు
06-
ధరల
పెరుగుదలపై
తెదేపా,
వామపక్షాలు
ఇందిరా
పార్కు
వద్ద
ధర్నా..
దద్దరిల్లిన
తెలంగాణ
నినాదాలు
07-
నల్గొండలో
చెరువులో
బోల్తా
పడిన
ట్రాక్టర్..
12మంది
మృతి
08-
న్యాయస్థానాలలో
విధులను
బహిష్కరించిన
లాయర్లు..
కఠిన
చర్యలు
తీసుకుంటామని
హైకోర్టు
సిజె
హెచ్చరిక
09-
విద్యుత్
సరఫరా
సక్రమంగా
లేదంటూ
విద్యుత్
సౌధ
ముందు
ధర్నా
చేసిన
చిరంజీవి
10-
లక్ష్మీపార్వతి
నివాసానికి
వెళ్లిన
బాలకృష్ణ..
గంటన్నర
పాటు
మంతనాలు
-
నేర
కథనాలను
కట్టిపెట్టమంటూ
ఛానెళ్లకు
హైకోర్టు
నోటీసులు
11-
రాయల
తెలంగాణ
ఆలోచన
వద్దు-
నిరసన
వ్యక్తం
చేసిన
తెలంగాణ
మంత్రులు
12-
ప్రభుత్వ
ఉదాసీనత
వల్లనే
పైరసీ
పెరుగుతోందంటూ
అసెంబ్లీలో
ఆందోళన
వ్యక్తం
చేసిన
చిరంజీవి
-
పోలీసు
కాల్పుల్లో
నేలకొరిగిన
మావో
అగ్రనేతలు
శాఖమూరి,
టెక్
రమణలు
13-
సెంట్రల్
యూనివర్శిటీలో
కేంద్రమంత్రి
కపిల్
సిబాల్
ను
అడ్డుకున్న
తెలంగాణ
వాదులు
-
రాష్ట్ర
విభజన
జరిగితే
తెలంగాణలో
ఉగ్రవాదం
పెరిగిపోతోంది:
లగడపాటి
14-
తిరుమల
శ్రీనివాసుని
కైంకర్యంలో
సేవలందించిన
పెద్ద
జియ్యంగార్
కన్నుమూత
15-
మాజీ
ఉప
ముఖ్యమంత్రి
కోనేరు
రంగారావు
అస్తమయం
16-
పోలీసు
నియామకాలలో
హైదరాబాదు
ఫ్రీజోనే-
స్పష్టం
చేసిన
సుప్రీం
కోర్టు
-
నంది
అవార్డుల
ప్రధానోత్సవంలో
పైరసీ
నుండి
పరిశ్రమను
ఆదుకుంటామన్న
సిఎం
రోశయ్య
17-
హైదరాబాదు
ఫ్రీజోన్
పై
అసెంబ్లీలో
ఏకవాక్య
తీర్మానానిక
సై
అన్న
ప్రభుత్వం...
చర్చ
లేకుండా
ఆమోదానికి
అంగీకరించమన్న
విపక్షాలు
18-
ఫ్రీజోన్
తీర్మానానికి
అసెంబ్లీ
ఆమోదం..
రాష్ట్రపతి
ఉత్తర్వుల్లోని
పేరా
14ఎఫ్
ను
తొలగించాలని
కేంద్రానికి
విజ్జప్తి
చేసిన
ప్రభుత్వం
19-
చేనేతలకు
రూ.312
కోట్ల
రుణమాఫీ
ప్రకటించిన
ప్రభుత్వం
20-
నెల్లూరులో
లీక్
అయిన
ఇంటర్
క్వశ్చన్
పేపర్...
విద్యార్థుల
ఆందోళన..
ఏడుగురు
అరెస్టు
21-
మంత్రి
డికె
అరుణపై
కోడిగుడ్లతో
దాడి
చేసిన
తెలంగాణవాదులు
22-
క్యాంప్
ఆఫీసులో
ప్రవేశించి
రోశయ్య
24-
చర్లపల్లి
జైలు
వద్ద
చంద్రబాబునాయుడి
కాన్వాయ్
ని
అడ్డుకునే
యత్నం
చేసిన
తెలంగాణవాదులు
-
తెరపైకి
మరో
ప్రజాసంఘాల
జెఏసి..
గద్దర్
సారధ్యంలో
తెలంగాణ
ప్రజా
ఫ్రంట్
26-
దుర్మమ్మకు
వైభవంగా
బ్రహ్మోత్సవం..
పులకించిన
ఇంద్రకీలాద్రి
27-
అశోక్
గజపతి
రాజుతో
వియ్యమందిన
మాజీ
డిజిపి
ఎస్ఎస్పీ
యాదవ్...
ఆశోక్
గజపతి
కుమార్తెతో
యాదవ్
కుమారునికి
వివాహం..
హాజరు
కాని
యాదవ్
-
తిరుమల
అవినీతిపై
భక్తులే
తిరగబడాలి:
తితిదే
చైర్మన్
ఆదికేశవులునాయుడు
28-
హైదరాబాదు
పాతబస్తీలో
అల్లర్లు..
రాళ్ల
వర్షం..
దహనాలు..
లాఠీఛార్జ్
-
గండిపేటలో
తెదేపా
మహానాడు
సంబరాలు
ప్రారంభం
29-
పాతబస్తీలో
పెరిగిన
ఉద్రిక్తత..
కర్ఫ్యూ..
చెలరేగిన
అల్లరిమూకలు
30-
ముగిసిన
శాసనసభ
బడ్జెట్
సమావేశాలు...
-
నా
వివాహం
నా
వ్యక్తిగతం..
షోయబ్
మాలిక్
అల్లా
ఇచ్చిన
వరుడు:
సానియా
మీర్జా
ఏప్రిల్
01-
మూడవ
దశ
ఎమ్మెల్యేల
నివాస
గృహ
సముదాయానికి
ముఖ్యమంత్రి
రోశయ్య
శంకుస్థాపన
-
రాష్ట్ర
సాంస్కృతిక
మండలి
అధ్యక్షుడిగా
రమణమూర్తి
నియామకం
02-
హైదరాబాదు
పాతబస్తీలో
అల్లర్లు,
కర్ఫ్యూ
-
తిరుమల
తిరుపతి
దేవస్థానాల
పెద్ద
జియ్యర్
స్వామీగా
శ్రీశఠగోప
రామానుజ
జియ్యర్
స్వామీ
పట్టాభి,ికులైయ్యారు
-
అత్యంత
శక్తివంతమైన
గంగాదేవి
అనే
ఇన్షార్
పెట్రోల్
వెసేల్
ను
బంగాళాఖాతంలో
ప్రవేశపెట్టారు.
03-
350
ప్రాథమిక
ఆరోగ్య
కేంద్రాలు,
సమాజిక
ఆరోగ్య
కేంద్రాలలో
ఎయిడ్స్,
హెచ్ఐవి
కౌన్సెలింగ్,
పరీక్షా
కేంద్రాలను
ఏర్పాటు
చేస్తున్నట్లు
ముఖ్యమంత్రి
రోశయ్య
ప్రకటన
04-
విశాఖపట్నం
పాత
జైలు
ప్రాంగణంలో
వైఎస్ఆర్
పార్కుకు
ముఖ్యమంత్రి
రోశయ్య
శంకుస్తాపన
05-
ఆంధ్రప్రదేశ్
లో
5వేల
కోట్లతో
కొత్త
రైలు
మార్గాలు
ఏర్పాటు
చేస్తామని
రైల్వే
సహాయమంత్రి
మునియప్ప
హామీ
06-
సింగరేణి
మెయిన్
స్టోర్లో
అగ్ని
ప్రమాదం
07-
రాష్ట్రవ్యాప్తంగా
సిటీ
బస్సుల
ఛార్జీలు
తగ్గింపు
-
దంతెవాడలో
నక్సల్స్
నరమేధం..
83
మంది
జవాన్ల
మృతి
08-
రచయిత
భరాగో
కన్నుమూత
09-
సినీ
నటి
రంభ
వివాహం
10-
పది
యూనివర్శిటీల
పాలక
మండళ్ల
రద్దు
11-
హైదరాబాదు
పాతబస్తీలో
కర్ఫ్యూ
ఎత్తివేత
-
రహదారుల
అక్రమాలపై
హైకోర్టులో
పిటిషన్
12-
ప్రముఖ
నక్సలైట్,
న్యూడెమోక్రసీ
రాష్ట్ర
కమిటీ
సభ్యుడు
పైలా
వాసుదేవరావు
మృతి
-
టెన్నిస్
క్రీడాకారిణి
సానియామీర్జా,
షోయబ్
మాలిక్
ల
వివాహం.
13-
సత్యం
రామలింగరాజు
ఆరోగ్యంపై
నివేదిక
ఇవ్వమని
వైద్యులను
ఆదేశించిన
సిబిఐ
ప్రత్యేక
కోర్టు
14-
స్త్రీలపై
యాసిడ్
దాడులకు
పాల్పడితే
కఠిన
చర్యలని
ప్రకటించిన
ప్రభుత్వం,
బాధితులకు
తక్షణ
సాయంగా
రూ.50వేల
ప్రకటన
-
పరిశ్రమలకు
విద్యుత్
కోత
ఎత్తివేసినట్లు
ప్రభుత్వం
ప్రకటన
15-
తిరుమల
తిరుపతి
దేవస్థానంలో
8
నుండి
16వ
శతాబ్ధం
వరకు
ఉన్న
పురాతన
శాసనాలను
పదిలం
చేస్తున్నట్లు
టిటిడి
ప్రకటన
-
ఇస్రో
స్వదేశీ
పరిజ్ఞానంతో
రూపొందించిన
జిఎస్ఎల్వీ
జిడి
3
రాకెట్
ప్రయోగం
విఫలం
16-
ప్రాణహిత
చేవెల్ల
ప్రాజెక్టుకు
కేంద్ర
జల
సంఘం
సూత్రప్రాయంగా
అనుమతి
ఇచ్చింది.
-
2010-11
సంవత్సరానికి
రూ.36,800
కోట్ల
ప్రణాళికా
కేటాయింపులకు
ప్రణాళికా
సంఘం
ఆమోదం
17-
రహదార్ల
అభివృద్ధికి
నిధులిస్తామని
కేంద్రమంత్రి
కమలనాథ్
హామీ
18-
హజ్మత్
అగ్నిమాపక
శకటాన్ని
ప్రారంభించిన
ముఖ్యమంత్రి
19
ప్రజల
సమస్యలు
తమ
వద్దే
పరిష్కరించేందుకు,
గ్రామాలకు
పాలనా
యంత్రాంగాన్ని
తీసుకెళ్లే
ప్రజాపథం
కార్యక్రమం
ప్రకాశం
జిల్లా
వేటపాలెం
మండలంలోని
కటారివారిపాలెం
గ్రామంలో
ముఖ్యమంత్రి
రోశయ్య
ప్రారంభించారు
21-
చిన్న
తరహా
పరిశ్రమలకు
విద్యుత
కోత
కుదింపుపై
ప్రభుత్వ
ప్రకటన
22-
ఎంబిబిఎస్
పట్టభద్రులు
ఒక
సంవత్సరం
పాటు
గ్రామాల్లో
తప్పనిసరిగా
పని
చేయాలని
రాష్ట్ర
కేబినెట్
నిర్ణయం
తీసుకుంది.
23-
ట్రిపుల్
ఐటీ
సీట్లలో
50శాతం
కోత
విధింపునకు
ప్రభుత్వం
ఆమోదం
24-
ఇండియన్
ఇనిస్టిట్యూట్
ఆఫ్
సైన్సెస్
(ఐఐఎస్సీ)
రెండో
క్యాంపస్
ను
అనంతపురం
జిల్లాలో
ఏర్పాటుకు
కేంద్రం
అంగీకరించింది.
25-
కృష్ణా
ట్రిబ్యునల్
లో
వాదనలు
పూర్తి,
దండావతిపై
ట్రిబ్యునల్
ఆగ్రహం
28-
అవయవ
మార్పిడితో
జీవన్
దానం
కొత్త
పథకం
ప్రారంభిస్తున్నట్లు
ప్రకటన