2010 - ఆంధ్రప్రదేశ్ రౌండప్ ఆఫ్ కిరణ్ కుమార్ రెడ్డి
01- చిత్తూరు జిల్లా తిరుపతి సమీపంలోని రేణిగుంట కొత్త విమానాశ్రయానికి శంకుస్థాపన
- లాటరీల నిర్వహణపై హైకోర్టు నిషేధం
17- హజ్ యాత్రకు 17 లక్షల మంది భారతీయులకు అనుమతి
18- 20 రైళ్ల నెంబర్లను మార్చాలని నిర్ణయించిన రైల్వే శాఖ
29- తెలంగాణ ఉద్యమంలో ముందుండాలని రాష్ట్ర కాంగ్రెస్ నిర్ణయం
- ఖరీఫ్ పంట నష్ట నివారణకు రూ.699 కోట్లు విడుదలకు కేంద్రం ఆమోదం
30- ఆయేషా మీరా హత్య కేసులో సత్యంబాబుకు యావజ్జీవ శిక్ష
ఆక్టోబర్
01-
ఆర్జీత
సేవా
టిక్కెట్ల
కుంభకోణంలో
క్రిమినల్
కేసులు
-
విద్యార్థులు,
ఉద్యమకారులపై
కేసులు
ఎత్తివేత
హోంశాఖకు
ముఖ్యమంత్రి
రోశయ్య
ఆదేశాలు
-
కాంగ్రెస్
పార్టీకి
జగనే
దిక్కు
అంటూ
మాజీ
మంత్రి
కొండా
సురేశ
వ్యాఖ్య
-
అధికారికంగా
బతుకమ్మ
పండుగ
నిర్వహించాలని
నిర్ణయించిన
ప్రభుత్వం
-
20
సూత్రాల
పథకం
అమలు
కమిటీ
చైర్మన్
గా
తులసిరెడ్డి
నియామకం
-
తిరమల
ఆలయంలో
డ్రెస్
కోడ్
తప్పనిసరి
చేసిని
టిటిడి
ఇఒ
కృష్ణారావు
-
గుంటూరు
డిఆర్సీలో
మంత్రులను
నిలదీసిన
తెదేపా
ప్రజాప్రతినిధులు
-
సత్యం
రాజు
బెయిలు
రద్దు
చేయాలని
సుప్రీంకోర్టులో
సిబిఐ
పిటిషన్
-
02-
దేశవ్యాప్తంగా
వెయ్యి
థియేటర్లలో
రోబో
విడుదల
-
సిఆర్పీఎఫ్
డైరెక్టర్
గా
విజయ్
కుమార్
-
ఉద్యమాల
నియంత్రణ,
ఉపాధి
అవకాశాల
పెంపు
ప్రభుత్వం
లక్ష్యమని
ముఖ్యమంత్రి
రోశయ్య
ప్రకటన
-
నిమ్స్
నుంచి
రామలింగరాజు
డిశ్చార్జ్
-
తెలంగాణ
కోసం
మరో
ఫ్రంట్,
గద్దర్
ప్రత్యేక్ష
కార్యాచరణ
-
గిరిజనుల
పోరాటానికి
మద్దతునిస్తూ
శ్రీకాకుళం
పాలకొండలో
సిపిఎం
సమావేశం
03-
ఇవిఎంలపై
గళమెత్తిన
తెదేపా
అధ్యక్షుడు
చంద్రబాబు
ఢిల్లీ
పయనం
-
హైదరాబాదును
రెండవ
రాజధానిగా
ప్రజలు
కోరుతున్నారంటూ
జస్టిస్
సుభాషణ్
రెడ్డి
వ్యాఖ్య
-
శ్రీవారి
హుండీలో
బుల్లెట్..
రెండవ
వైకుంఠం
వద్ద
భక్తులపై
విజిలెన్సు
దాడి
-
సింహాచలం
భూముల
వేలంపాట
నిలుపు
చేయాలని
ముఖ్యమంత్రిని
కోరిన
సిపిఐ
రాఘవులు
-
పిఆర్టీయు
రాష్ట్ర
అధ్యక్షుడిగా
వెంకటరెడ్డి
హ్యాట్రిక్
04-
ఖమ్మం
జిల్లాలో
మావోయిస్టుల
ప్లీనరీపై
పోలీసుల
దాడి
-
ఈవిఎంలపై
చంద్రబాబు
పోరాటానికి
26
పార్టీల
మద్దతు
-
19.7
శాతం
పెరిగిన
రాష్ట్ర
ఆర్థిక
స్థితిపై
ముఖ్యమంత్రి
హర్షం
-
ఒకే
ఛత్రం
కింద
శ్రీవారి
సేవలు
-
1900
బస్సుల
కొనుగోలుకు
ఆర్టీసీ
నిర్ణయం
-
సింగరేణి
కార్మికులకు
16శాతం
బోనస్
-
రాష్ట్ర
రాజధానిలో
సుప్రీంకోర్టు
బెంచ్
కోరుతూ
సాధన
సమితి
ఆవిర్భావ
ం
-
రాష్ట్ర
ప్రభుత్వానికి
సుప్రీం
కోర్టు
ఐదువేల
రూపాయల
జరిమానా
05-
పిసిసి
కార్యదర్శి
శ్రీధర్
రెడ్డి
సస్పెన్షన్...
ప్రతాప్
రెడ్డికి
షోకాజ్
-
గజదొంగ
అడపా
వెంకన్న
ఎన్
కౌంటర్
-
రామలింగరాజును
మూడుగంటలు
విచారించిన
సిబిఐ
-
వైఎస్
జగన్,
కెవిపిలపై
చర్యలకు
హైకమాండ్
కసరత్తు
-
కొండా
సురేశపై
చర్యలు
తీసుకోవాలంటూ
అధిష్టాన
వర్గానికి
డిఎస్
నివేదిక
-
ఒకే
కాన్పులో
నలుగురు
కవలలు
-
ఫిల్మ్
డిస్ట్రిబ్యూటర్
నాదెండ్ల
వెంకటేశ్వరరావు
ఆత్మహత్య
-
హైదరాబాదులో
2.15
లక్షల
రూపాయల
విలువైన
కొకైన్
పట్టివేత
-
స్థానిక
సంస్థల
ఎన్నికల్లో
యువతకు
40శాతం
సీట్లు
కేటాయిస్తూ
తెదేపా
నిర్ణయం
-
విద్యాసంస్థల
బస్సులకు
మరిన్ని
కండిషన్స్
విధించిన
ఆర్టీఐ
-
తిరుపతిలో
టిటిడి
అధికారుల
వైఖరికిని
నిరసనగా
మీడియా
బృందం
నిరవధిక
ధర్నా
06-
జాతీయ
విపత్తుల
నివారణ
సంస్థ
సభ్యుడిగా
క్యాబినెట్
హోదాలో
మర్రిశశిధర్
రెడ్డి
నియామకం
-
ఎమ్మార్
ప్రాపర్టీస్
532
ఎకరాల
రిజిస్ట్రేషన్
రద్దు
చేస్తూ
రంగారెడ్డి
జిల్లా
కలెక్టర్
ఉత్తర్వుల
-
మంత్రుల
తీరుపై
ముఖ్యమంత్రి
రోశయ్య
ఆగ్రహం
-
గంగవరంలో
ఉపాధికోసం
ఉద్యమించిన
మత్స్యకారులు
-
చేనేత
కార్మికుల
రుణమాఫీ
చేస్తూ
క్యాబినెట్
నిర్ణయం
-
ముఖ్యమంత్రిని
కలిసిన
ఆస్ట్రేలియా
మేయర్ల
ప్రతినిధి
బృందం
-
శబరిమల
యాత్రకు
వెయ్యి
ప్రత్యేక
బస్సులు
-
ఉస్మానియా
వర్సిటీకి
స్లెట్
నిర్వహణ
బాధ్యతను
ఇస్తూ
ప్రభుత్వ
నిర్ణయం
-
మావోల
కోసం
హెలికాపట్ర్లతో
భద్రతా
సిబ్బంది
వేట
07-
పౌరహక్కుల
నేత
శంకరన్
కన్నుమూత
-
ప్రభుత్వ
పాఠశాలలో
బాలల
ఆరోగ్య
రక్ష
కార్యక్రమం
నిర్వహించాలని
ముఖ్యమంత్రి
ఆదేశం
-
బెల్టు
షాపులపై
తెదేపా
మహిళా
ఉద్యమం
-
గాంధీ
ఆసుపత్రిలో
22
సుశృత
ఆపరేషన్
థియేటర్లు
ఏర్పాటు
చేస్తూ
ప్రభుత్వ
నిర్ణయం
08-
తెలంగాణ
భవన్
ముట్టడికి
అమరవీరుల
ఐక్య
వేదిక
ప్రయత్నం
-
భూదానం
భూములను
కాపాడేందుకు
ప్రత్యేక
విభాగం
ఏర్పాటు
చేయాలని
అఖిలపక్షాల
డిమాండ్
-
సచివాలయానికి
కట్టుదిట్టమైన
భద్రత
-
ప్రారంభమైన
శ్రీవారి
నవరాత్రి
బ్రహ్మోత్సవాలు
9-
శ్రీరాంసాగర్
జలాలు
ఇవ్వాలంటూ
పొన్నాల
ఇంటి
ముందు
మోత్కుపల్లి
ధర్నా
-
తెలంగాణ
ప్రజా
ఫ్రంట్
అధ్యక్షుడిగా
గద్దర్,
85
మందితో
అడ్
హక్
కమిటీ
-
శ్రీశైలం
వద్ద
లోయలో
పడిన
కాలేజీ
బస్సు,
ఇద్దరి
మృతి
-
బెల్టు
షాపులపై
తెదేపా
రాష్ట్రవ్యాప్త
ధర్నాలు
-
మోక్రోఫైనాన్సుకు
ముగ్గురు
బలి
10-
ఢిల్లీకి
చేరిన
ముఖ్యమంత్రి
రోశయ్య
మంత్రివర్గ
విస్తరణపై
చర్చ
-
ఇంద్రకీలాద్రిపై
ప్రోటోకాల్
రగడ..
1.5
లక్షల
కొత్త
కనెక్షన్లు
ఇవ్వాలని
ప్రభుత్వ
నిర్ణయం
11-
అనంతలో
పడగ
విప్పిన
ఫ్యాక్షనిజం..
తెదేపా
నేత
హత్య
-
అవినీతి
మంత్రులను
తొలగించాలని
సోనియాకు
రాయపాటి
లేఖ
-
రాష్ట్రానికి
9
లక్షల
మెట్రిక్
టన్నుల
కాంప్లెక్సు
ఎరువుల
సరఫరాకు
అంగీకరించిన
కేంద్రం
-
అటవీ
భూములను
ఆక్రమిస్తే
పిడి
యాక్టు
కింద
కేసులు
నమోదు
చేస్తామని
హెచ్చరించిన
మంత్రి
పెద్దిరెడ్డి
12-
జగన్
అడ్వాన్సు
టాక్సు
84
కోట్ల
రూపాయలు
-
మైక్రో
ఫైనాన్సు
సంస్థల
ఆగడాలపై
ఆర్డినెన్సుకు
ప్రభుత్వం
నిర్ణయం
-
కనకదుర్గమ్మకు
రెండు
కేజీల
బరువు
ఉన్న
బంగారు
వీణ
కానుక
13-
ముఖ్యమంత్రిలో
శ్రీకృష్ణ
కమిటీ
కార్యదర్శి
దుగ్గల్
భేటీ
-
గోపాల
మిత్ర
గౌరవ
వేతనాలను
పెంచిన
ప్రభుత్వం
-
మైక్రో
ఆగడాలపై
అఖిలపక్షాల
ధ్వజం..
అరికట్టాలని
ప్రభుత్వానికి
నిన్నపం
14-
మైక్రో
ఫైనాన్సుపై
కఠినంగా
వ్యవహరించాలని
కలెక్టర్లను
ఆదేశించిన
సిఎం
-
బుల్లెట్
ప్రూఫ్
జాకెట్
ల
గల్లంతుపై
విచారణ
-
పశుక్రాంతి
పథకం
అమలుకోసం
కమిటీ
నియామకం
-
సచివాలయం
వద్ద
డిఎస్సీ
2008
అభ్యర్థుల
ఆందోళన,
అరెస్టు
-
ఓపెన్
మార్కెట్
విధానంలో
మిల్లర్
మాఫియాకు
చెక్
పెట్టేందుకు
యత్నం
15-
మైక్రో
ఆర్టినెన్సుకు
గవర్నర్
ఆమోదం,
టోల్
ఫ్రీ
నెంబరు
ఏర్పాటు
-
శ్రీవారిని
దర్శించుకున్న
సిఎం
16-
దళిత
రిజర్వేషన్ల
బిల్లుకు
సిఫారసు
చేసిన
ప్రభుత్వం
-
ఖమ్మం
జిల్లా
చింతూరు
ఘాట్
రోడ్డులో
లోయలో
పడిన
లారీ..
ఏడుగురు
మృతి
-
గ్రామాలకు
పర్యాటక
శోభ
ఇచ్చేలా
ప్రభుత్వ
ప్రోత్సాహకాలు
17-
ఆంధ్రప్రభ
దినపత్రిక
ప్రధాన
కార్యాలయ
నూతన
భవనాన్ని
ప్రారంభించిన
ముఖ్యమంత్రి
రోశయ్య
-
విశ్వసనీయ
వార్తలకు
ప్రతీక
ఆంధ్రప్రభ
అంటూ
అభినదించిన
సిఎం
18-
ఏడాదిలోగా
తెలంగాణ
రాష్ట్రం
సాధిస్తామన్న
కాకా
19-
యూనివర్శిటీ
ఆప్
హైదరాబాదు
క్యాంపస్
లో
టాటా
ఇనిస్టిట్యూట్
ఆఫ్
ఫండమెంటరీ
రీసెర్చ్
క్యాంపస్
కు
శంకుస్థాపన
చేసిన
ప్రధానమంత్రి
మన్మోహన్
సింగ్
-
ప్రధాని
అప్పాయింట్
మెంటు
కోసం
తెదేపా
ధర్నా
-
ఎమ్మార్
ప్రాపర్టీస్
కు
రెండు
నెలల
గడువు
ఇచ్చిన
ఏపిఐఐసి
20-
ఖమ్మంలో
కానిస్టేబుల్
రైఫిల్
పేలి
ఇద్దరు
చిన్నారుల
మృతి
-
బియ్యం
ఎగుమతికి
అనుమతి
నిరాకరించిన
రోశయ్య
-
అమరజవాన్లకు
డిజిపి
నివాళి
-
మైక్రో
ఆర్డినెన్సుపై
రిట్
లను
స్వీకరించిన
హైకోర్టు
-
స్వాతంత్ర్య
సమరయోధుడు
పాగ
పుల్లారెడ్డి
కన్నుమూత
21-
తెలంగాణ
అంశం
వీధుల్లో
తేలేది
కాదన్న
ముఖ్యమంత్రి
-
ఏడాదిలో
లక్షన్నర
ఐటి
ఉద్యోగాలు
వస్తాయని
ఇన్ఫోసిస్
సిఈవో
గోపాలకృష్ణన్
-
సచివాలయం
వద్ద
డిఎస్సీ
అభ్యర్థుల
ఆందోళన
అరెస్టు
-
ఎన్టీఆర్
ట్రస్టు
భవన్
ఆధ్వర్యంలో
ఐ
బ్యాంకు
-
రైళ్లకు
కొత్తగా
ఐదు
అంకెల
నెంబర్లు
-
సిఎంను
కలిసిన
కేంద్ర
ఆహార,
పౌరసరఫరల
శాఖ
సహాయమంత్రి
కెవి
ధామస్
22-
స్థానకి
సంస్థల
మహిళలకు
50
శాతం
రిజర్వేషన్లు
ఇస్తామని
గుంటూరులో
ప్రకటించిన
ముఖ్యమంత్రి
-
మైక్రో
లావాదేవీలకు
అనుమతినిస్తూ
హైకోర్టు
మధ్యంతర
ఉత్తర్వులు
-
ఎస్కెయు
విసి
కుసుమ
కుమారిని
తొలగిస్తూ
గవర్నర్
ఉత్తర్వులు
-
ఉన్నత
విద్యకు
అదనంగా
32
కోట్ల
రూపాయలు
కేటాయించిన
ప్రభుత్వం
23-
మహబూబ్
నగర్
లో
తెలంగాణ
అమరవీరుల
రభ
రసాభాస
-
తెలంగాణకు
సోనియా
అనుకూలమే
అంటూ
కాంగ్రెస్
నేతల
ఉద్ఘాటన
-
యువతను
రాజకీయాల్లోకి
అహ్వానించిన
చంద్రబాబు
-
విజయవాడ
పర్యటన
రద్దు
చేసుకున్న
ప్రజారాజ్యం
పార్టీ
అధ్యక్షుడు
చిరంజీవి
లలిత
కళాతోరణం
పేరు
మార్పు
యోతనను
విరమించుకున్న
ప్రభుత్వం
24-
కృష్ణా
జిల్లాలో
రోడ్డు
ప్రమాదంలో
భారత
ఆర్చరీ
కోచ్
లెనిన్
సహా
తొమ్మిది
మంది
దుర్మరణం
-
హైదరాబాదులో
లేడీస్
హాస్టల్
లో
పేలిన
సిలిండర్
ఇద్దరు
మృతి
-
ఆహార
భద్రత
పథకాన్ని
స్వాగతించిన
ముఖ్యమంత్రి
-
భూ
వివరాలను
సేకరించిన
శ్రీకృష్ణ
కమిటీ
-
ఢిల్లీకి
వెళ్లిన
డిఎస్
-
సమ్మె
విరమించిన
మిల్లర్లు
-
గాంధీలో
దీక్ష
చేస్తున్న
డిఎస్సీ
అభ్యర్థులు
క్షీణిస్తున్న
ఆరోగ్యం
-
తిరుమలలో
సామాన్య
భక్తులకు
మెరుగైన
సేవలే
లక్ష్యమని
వెల్లడించిన
సిఎం
25-
తెలంగాణ
కోసం
ఢిల్లీలో
తెదేపా
ధర్నా,
అరెస్టులు
హైకోర్టు
బెంచ్
కోసం
న్యాయవాదులు
చేస్తున్న
దీక్ష
భగ్నం
-
ప్రాణహిత
పుష్కరాలు
ప్రభుత్వ
ఆధ్వర్యంలో
జరుగుతాయన్న
మంత్రి
గాదె
వెంకటరెడ్డి
-
ఆర్టీసీలో
30,849
పోస్టుల
భర్తీ
చేస్తామని
ఎండి
ప్రసాదరావు
వెల్లడి
-
పర్యాటక
రంగాన్ని
ప్రోత్సహిస్తామని
వెల్లడించిన
ముఖ్యమంత్రి
26-
శ్రీవారిని
దర్శించుకున్న
గవర్నర్
దంపతులు
-
సత్యం
రాజుకు
హైకోర్టు
ఇచ్చిన
బెయిల్
రద్దు
చేసిన
సుప్రీం
-
ట్రిపుల్
ఐటి
ప్రవేశాలపై
మండల్
యూనిట్
గా
తీసుకోవడం
రాజ్యాంగ
విరుద్దమని
హైకోర్టు
సంచలన
తీర్పు
-
యలమంచిలి
ఎమ్మెల్యే
రమణమూర్తి
రాజు
ఇంట్లో
ఐటి
అధికారుల
సోదాలు
-
ఓబుళాపురం
నుంచి
ఐరన్
ఓర్
సరఫరాపై
జిటెక్స్
సంస్థ
పిటిషన్
ను
కొట్టివేసిన
హైకోర్టు
-
చిత్తూరులో
విద్యార్థినిపై
పెట్రోలు
పోసి
నిప్పంటించిన
ప్రేమోన్మాది
-
స్కాలర్
షిప్
దరఖాస్తులకు
నోటరీ
రద్దు
చేసిన
ప్రభుత్వం
27-
రాష్ట్ర
ఎన్నికల
ప్రధాన
అధికారిగా
భన్వర్
లాల్
-
విసిల
నియామకానికి
కొత్త
ఆర్డినెన్సు
తీసుకు
వస్తామన్న
గవర్నర్
-
2013లో
అంతరిక్షంలోకి
చంద్రయాన్-2ను
ప్రయోగిస్తామని
ఇస్రో
చైర్మన్
రాధాకృష్ణన్
వెల్లడి
28-
వేత
సవరణ
కోసం
అర్చకుల
ఆందోళన
-
70:30
నిష్పత్తిలో
డిఎస్సీ-2008
నియామకాలు
చేస్తామని
ప్రకటించిన
మంత్రి
మాణిక్య
వరప్రసాద్
-
రాష్ట్ర
పరిస్థితులపై
తాజా
నివేదికతో
ఢిల్లీకి
వెళ్లిన
గవర్నర్
-
మెట్రో
రైలు
ప్రాజెక్టును
సకారంలో
పూర్తి
చేయాలని
సిఎం
ఆదేశాలు
29-
డిఎస్సీ
ఉద్యోగాల
భర్తీకి
ప్రభుత్వం
గ్రీన్
సిగ్నల్
-
తెలుగు
యూనివర్శిటీలో
పొట్టి
శ్రీరాములు
విగ్రహానికి
నిప్పు
పెట్టిన
గుర్తుతెలియని
దుండగులు
-
అలిపిరి
దాడి
కేసులో
మావో
ముద్దాయిలకు
ఏడేళ్ల
జైలు
శిక్ష
విధిస్తూ
హైకోర్టు
తీర్పు
-
పారిశ్రామికాభివృద్ధి
దిశగా
రాష్ట్రం
ప్రగతి
సాధిస్తున్నదని
ముఖ్యమంత్రి
వెల్లడి
30-
ఉన్నత
విద్యామండలి
పూర్తి
కాలపు
చైర్మన్
గా
జయప్రకాశ్
రావు
-
ఈశాన్య
రుతుపవనాల
ఆగమనం..
భారీ
వర్షాలు
-
ఆర్టీసీలో
419
సూపర్
వైజర్
పోస్టుల
భర్తీకి
నోటిఫికేషన్
-
ఖైదీల
విడుదలకు
ఐదుగురు
సభ్యులతో
కమిటీ
ఏర్పాటు
31-
కోస్తాతీరం
అతలాకుతలం
ఏడు
జిల్లాలో
వేలాది
ఎకరాల్లో
పంట
నష్టం
-
ఆంధ్రప్రదేశ్
అవతరణ
ఉత్సవాలకు
దూరంగా
ఉండాలని
తెరాస
నిర్ణయం
నవంబర్
01-
తెలంగాణలో
నిరసనల
హోరు,
సీమాంధ్రలో
వేడుకల
జోరు
మధ్య
రాష్ట్రావతరణ
దినోత్సవం
-
రాష్ట్రమంత్రి
గీతారెడ్డి
ఇంటిపై
దాడి
-
ఉగ్రవాదుల
సవాళ్లను
తిప్పికొట్టాలని
యువతకు
గవర్నర్
పిలుపు
-
డిఎస్సీపై
కోర్టుకెక్కిన
బీఇడి
అభ్యర్థులు
02-
జడ్చర్లలో
వందకోట్ల
రూపాయల
వ్యయంలో
ఎస్ఎంఐఎంఎస్
బిజినెస్
స్కూలు
ఏర్పాటు
-
గజల్స్
గానంతో
మూడోసారి
గిన్నిస్
లోకి
శ్రీనివాస్
-
ప్రతి
పౌరునికి
ఓటరులు
గుర్తింపు
కార్డు
ఇస్తామని
సిఇవో
భన్వర్
లాల్
వెల్లడి
-
విద్యామండలి
వైస్
చైర్మన్
మూలవేతనం
మూడురెట్లు
పెంచిన
ప్రభుత్వం
03-
ముంచుకొస్తున్న
జల
విలయం..
కోస్తా
తీరప్రాంతాల్లో
భారీ
వర్షాలు
-
తుఫాన్
హెచ్చరికలపై
అప్రమత్తంగా
ఉండాలన్న
సిఎం
-
ఓడరేవుల
అభివృద్ధికి
మెరీటైమ్
బోర్డు
ఏర్పాటు,
జిహెచ్ఎంసీ
పరిధిలో
క్రిమీలేయర్
వర్తించకుండా
చట్ట
సవరణ,
మైక్రో
రుణాలపై
బిల్లు
తీసుకు
రావాలని
క్యాబినెట్
నిర్ణయాలు
-
ప్రారంభమైన
డిఎస్సీ
నియామకపు
ప్రక్రియ
-
మంత్రులు
ప్రభుత్వ
నిర్ణయాలను
మీడియాకు
లీక్
చేస్తున్నారని
మండిపడ్డ
సిఎం
-
నల్లమలలో
మావోయిస్టుల
భారీ
డంప్
స్వాధీనం
04-
ఉభయగోదావరి
జిల్లాల్లో
పర్యటించిన
ముఖ్యమంత్రి
-
కోస్తాలో
జలఖడ్గం
దాటికి
38
మంది
మృతి..
3
లక్షల
హెక్టార్లలో
పంట
నష్టం
-
ప్రత్యేక
పోలీసు
ఆఫీసర్లుగా
మాజీ
సైనికులను
నియమించాలని
ప్రభుత్వ
నిర్ణయం
05-
వరదలతో
కోస్తా
తీర
ప్రాంతాలు
అస్తవ్యస్తం
-
పోలీసుల
అదుపులో
పోతుల
సురేష్
-
రోడ్డు
ప్రమాదాల
నివారణకు
ప్రభుత్వం
ప్రత్యేక
చర్యలు
06-
శాస్త్ర
సాంకేతిక
మండలికి
300
కోట్ల
అదనపు
నిధులు
ఇచ్చేందుకు
సిఎం
అంగీకారం
-
వరద
ప్రాంతాల్లో
తెదేపా
నేత
చంద్రబాబు
పర్యటన
-
బోగస్
కళాశాలలపై
క్రిమినల్
కేసులను
నమోదు
చేయాలని
నిర్ణయించిన
ప్రభుత్వం
07-
రాష్ట్రానికి
తప్పిన
జల్
గండం,
చెన్నై
ఉత్తర
తీరాన్ని
తాకి
బలహీన
పడిన
తుఫాను
-
ఆటోమోబైల్,
స్టీల్,
కెమికల్స్
ప్లాంటులకు
భూములిస్తామని
రతన్
టాటా
కు
హామీ
ఇచ్చిన
ముఖ్యమంత్రి
రోశయ్య
-
తన
సహనాన్ని
పరీక్షించవద్దని
నెల్లూరు
సభలో
వ్యాఖ్యానించిన
వైఎస్
జగన్
08-
వరద
పీడిత
ప్రాంతాల్లో
పంటరుణాల
రీషెడ్యూల్
ప్రకటించిన
ప్రభుత్వం
-
రాజకీయాల్లో
హుందాగా
ప్రవర్తించాలని
చంద్రబాబుకు
సూచించిన
రోశయ్య
-
వీసీల
వేటలో
గవర్నర్
-
హైకోర్టు
బెంచ్
కోసం
న్యాయవాదుల
బంద్
-
బంగారు
సరికొత్త
రికార్డు
20,335
-
అల్పపీడనంగా
మారిన
జల్
తుఫాను
-
ఉద్యోగ
భద్రత
కల్పించాలని
వరంగల్
లో
నర్సుల
సమ్మె
09-
వరద
ప్రాంతాల్లో
పర్యటించిన
ప్రజారాజ్యం
పార్టీ
అధ్యక్షుడు
చిరంజీవి
-
తూర్పు
గోదావరి
జిల్లాలో
పేలిన
ఓఎన్జీసి
పైప్
లైన్
-
కర్నూలు
జిల్లా
ఆత్మకూరులో
మిద్దెకూలి
ఐదుగురి
మృతి
-
రామలింగరాజుకు
సుప్రీం
కోర్టులో
చుక్కెదురు,
లొంగిపోవాలని
ఆదేశం
-
హార్టికల్చర్
కాలేజీలకు
నాబార్డు
నిధులు
10-
మళ్లీ
రాజుకున్న
ఫ్రీజోన్
వివాదం
-
పల్లెలకు
ఐటి
సేవలు
విస్తరించాలని
ప్రభుత్వ
నిర్ణయం
-
ఇంటర్
ప్రాక్టికల్స్
లో
జంబ్లింగ్
విధానం
ప్రవేశపెడుతూ
ఇంటర్మిడియట్
బోర్డు
నిర్ణయం
-
హైకోర్టు
ఆవరణను
హై
సెక్యురిటీ
జోన్
గా
ప్రకటించిన
హైకోర్టు
-
మొద్దుశీను
హంతకుడు
ఓంప్రకాశ్
కు
జీవిత
ఖైదు
విధించిన
అనంతపురం
సెషన్సు
కోర్టు
-
లొంగిపోయిన
సత్యం
రామలింగరాజు,
ఐదుగురు
నిందితులు
-
అడపా
వెంకన్న
హత్యకేసులో
న్యాయవిచారణకై
హైకోర్టు
స్టే
11-
తెలంగాణ
కోసం
కాంగ్రెస్
ను
బలోపేతం
చేస్తూ,
జనవరి
నెలాఖరు
వరకు
గడువు
ఇస్తామన్న
కెసిఆర్
-
8
మంది
ఐఏఎస్
ల
బదిల
-
ఫిలిం
టూరిజం
సెల్
ఏర్పాటు
చేసిన
ప్రభుత్వం
-
చంద్రుడిపై
పూర్తిస్థాయిలో
పరిశోధనకు
ఇస్రో
సన్నాహాలు
12-
లార్జెస్టు
బేర్
ఫుట్
వాక్
లో
పాలమూరు
వర్సిటీ
గిన్నిస్
రికార్డు
-
సోనియాకు
మద్దతుగా
పిసిసి
భారీ
ధర్నాలు..
పాల్గొన్న
ముఖ్యమంత్రి
రోశయ్య
-
రోడ్లు,
మంచినీటి
పునరుద్ధరణకు
వెయ్యి
కోట్ల
రూపాయలు
మంజూరు
చేసిన
ప్రభుత్వం
13-
సినీ
భీష్ముడు
డివిఎస్
రాజు
మృతి
-
విజయవాడ
దుర్గమ్మను
దర్శించుకున్న
లోక్
సభ
స్పీకరు
మీరా
కుమార్
-
తెలంగాణ
కోసం
అవసరమైతే
పదవులు
త్యాగం
చేస్తామని
ప్రకటించిన
కెకె
14-
బాలల
ఆరోగ్యానికి
బాల
ఆరోగ్య
రక్షణ
పథకం
ప్రారంభించిన
ప్రభుత్వం
-
ఏషియాడ్
లో
బంగారు
పథకాలు
సాదించిన
రాష్ట్ర
క్రీడాకారులు
-
మాజీ
మంత్రి
దండు
శివరామరాజు
మృతి
15-
ఎస్ఐ
పరీక్షలపై
రగడ...
డిజిపి
కార్యాలయం
ముట్టడి
-
పోలవరంపై
ఎంపీల
గోల...
నేదురుమల్లి
ఇంట్లో
తెలంగాణ,
సీమాంధ్ర
నేతల
రభస
-
పద్మ
అరెస్టుతో
అట్టుడికిన
మన్యం
-
మార్చి
15
తర్వాత
ఇంటర్
పరీక్షలు
నిర్వహించాలని
ప్రభుత్వ
నిర్ణయం
-
కాకినాడ
కేంద్రంగా
భారీ
చెరుకు
శుద్ధి
కర్మాగారాన్ని
ఏర్పాటు
చేయడానికి
ముందుకు
వచ్చిన
అమెరికా
సంస్థ
-
రోశయ్య
అభిమానులచే
రోస్
సంస్థ
ఏర్పాటు
-
294
కోట్లతో
రోడ్లు
పునరుద్ధరించాలని
ప్రభుత్వం
నిర్ణయం
-
అటవీశాఖలో
517,
కాలుష్య
నియంత్రణ
బోర్డులో
128
పోస్టుల
భర్తీకి
అంగీకరించిన
సిఎం
16-
ఎస్ఐ
పరీక్షలు
యథాతథంగా
నిర్వహించాలని
ప్రభుత్వం
నిర్ణయం..
ఉస్మానియాలో
ఉద్రిక్తత
-
నవరత్నాల్లో
విశాఖ
ఉక్కు
-
అవినీతిపరులను
కఠినంగా
శిక్షించాల్సిందే
అని
కాగ్
కు
గవర్నర్
కితాబు
17-
తిరుపతి
పర్యటనలో
సిఎం,
పరిస్థితుల
కారణంగా
సహనం
కోల్పోతున్నా
అన్న
సిఎం
-
తీరంలో
మళ్లీ
తుఫాను
అలజడి
-
పోలవరంగా
ఢిల్లికీ
వెళ్లాలని
చిరంజీవి
నిర్ణయం
-
మహబూబ్
నగర్
జిల్లా
నాగర్
కర్నూలు
ఎక్సైజ్
పోలీసు
స్టేషన్
లో
గీత
కార్మికుడి
లాకప్
డెత్
18-
ఎస్ఐ
పరీక్షల
నిర్ణయం
భగ్గుమన్న
ఓయు
-
మే
మొదటివారంలో
ఎంసెట్
నిర్వహణ,
జెఎన్టీయుకే
బాధ్యతనిచ్చిన
ఉన్నత
విద్యా
మండలి
చైర్మన్
19-
పుట్టపర్తికి
వచ్చిన
రాష్ట్రపతి
ప్రతిభా
పాటిల్
-
ఎస్ఐ
రాత
పరీక్షలను
వాయిదా
వేసిన
ప్రభుత్వం
-
పార్టీయే
సుప్రీం
అంటూ
వ్యాఖ్యానించిన
ముఖ్యమంత్రి
-
పేదల
సంక్షేమమే
కాంగ్రెస్
ద్యేయమని
గుంటూరు
సభలో
వెల్లడించిన
సిఎం
-
14మంది
డిఎస్సీల
బదలీ
-
తండాలను
గ్రామపంచాయతీలుగా
గుర్తిస్తామని
మంత్రి
బొత్స
సత్యనారాయణ
హామీ
-
38
పాలిటెక్నిక్
కళాశాల
అధ్యాపకులకు
ప్రిన్సిపల్స్
గా
పదోన్నతి
కల్పించిన
ప్రభుత్వం
20-
సోనియాపై
సాక్షి
పత్రికలో
కథనాలు,
ఖండించిన
కాంగ్రెస్
వర్గాలు
-
త్వరలో
ఎస్ఐ
పరీక్షలు
నిర్వహిస్తామని
హోంమంత్రి
హామీ
-
మార్చి
7
నుంచి
ఇంటర్,
24నుంచి
పదవ
తరగతి
పరీక్షల
నిర్వహణకు
సిద్ధమైన
ప్రభుత్వం
-
మక్కా
పేలుళ్ల
నిందితుడు
అసిమానందకు
రిమాండ్
21
విజయవాడలో
ఆర్యవైశ్యుల
మహా
సమ్మెళనం,
పాల్గొన్న
ముఖ్యమంత్రి
రోశయ్య
-
రాష్ట్ర
వ్యాప్తంగా
సాక్షి
కార్యాలయాల
ముందు
కాంగ్రెస్
ధర్నాలు
-
రాష్ట్ర
జనాభా
9
కోట్లకు
చేరుకున్నదని
తాజా
నివేదికల
వెల్లడి
22-
సత్యసాయి
జన్మదినోత్సవ
వేడుకల్లో
ప్రధాని,
గవర్నర్,
ముఖ్యమంత్రి,
కేంద్రమంత్రులు
-
పుట్టపర్తిలో
సిఎంను
అడ్డుకున్న
జగన్
మద్దతుదారులు..
నేను
రాజీనామా
చేస్తే
కడుపు
మంట
చల్లారుతుందా
అని
ఆగ్రహం
వ్యక్తం
చేసిన
సిఎం
-
సీమలో
చంద్రబాబు
పర్యటన
-
జగన్
కొత్త
పార్టీ
ఏర్పాటు
చేస్తున్నారని
ఊహాగానాలు
-
తెదేపా
ఎమ్మెల్యే
సుమన్
రాథోడ్
ఎన్నిక
చెల్లదని
హైకోర్టు
తీర్పు
23-
పుట్టపర్తినుండి
నేరుగా
ఢిల్లీకి
వెళ్లిన
రోశయ్య
-
ఢిల్లీ
టుర్
లో
చంద్రబాబు,
చిరంజీవి
-
డిజిపి
నియామకాన్ని
తప్పు
పట్టిన
హైకోర్టు
-
గ్రూప్
1
ప్రిలిమ్స్
ఫలితాలు
విడుదల
-
ఉద్యోగ
సంఘాల
చలో
హైదరాబాద్
24-
అత్యవసరంగా
సిఎల్పీ
సమావేశం,
మొయిలీ,
ఆజాద్
హాజరు
-
ముఖ్యమంత్రి
రోశయ్య
రాజీనామా
-
కొత్త
ముఖ్యమంత్రిగా
స్పీకర్
ఎన్.
కిరణ్
కుమార్
రెడ్డి
ఎంపిక
25-
రాష్ట్ర
16వ
ముఖ్యమంత్రిగా
కిరణ్
కుమార్
రెడ్డి
ప్రమాణ
స్వీకారం
-
రోశయ్య
పథకాలు
అమలు
చేస్తానని
కొత్త
ముఖ్యమంత్రి
వెల్లడి
-
జగన్
ఇంట్లో
మంత్లు,
ఎమ్మెల్యేల
భేటీ
-
శాంతి,
భద్రత,
అభివృద్ధి
ధ్యేయంగా
పని
చేస్తామన్న
కిరణ్
26-
ఐఎఎస్
లో
ముఖ్యమంత్రి
ముఖాముఖి
-
మెదక్
జిల్లాలో
ఫారెస్టు
బీట్
అధికారి
సజీవ
దహనం
-
568
మంది
జూనియర్
లెక్చరర్లకు
డిగ్రీ
అధ్యాపకులుగా
పదోన్నతి
27-
ఢిల్లీకి
వెళ్లి
ముఖ్యమంత్రి
కిరణ్
కుమార్
రెడ్డి
-
జగన్
పై
చర్యకు
క్రమశిక్షణా
సంఘం
సిఫారసు
-
అత్యవసర
సమయంలో
ఆదుకునేలా
కొత్త
బ్లడ్
పాలసీని
ప్రారంభించిన
ప్రభుత్వం
-
టెక్సుటైల్
రంగంలో
ఐదులక్షల
మందికి
ఉపాధి
కల్పిస్తామని
హామీ
ఇచ్చిన
కేంద్రమంత్రి
పనబాక
లక్ష్మి
28-
సోనియాతో
వైఎస్
వివేకా
భేటీ..
మంత్రి
పదవి
కావాలని
వినతి
-
కొత్త
క్యాబినెట్
పై
సిఎం
కసరత్తు
-
సలహాదారు
పదవికి
రాజీనామా
చేసిన
కెవిపి
29-
కాంగ్రెస్
పార్టీకి
జగన్,
విజయమ్మల
రాజీనామాలు,
సోనియాకు
ఐదు
పేజీల
బహిరంగ
లేఖ
-
ఫ్యాక్సు
ద్వారా
అందిన
రాజీనామాలను
ఆమోదించమని
స్పష్టం
చేసిన
స్పీకరు
కార్యాలయం
30-
వైఎస్
జగన్
తో
వైఎస్
వివేకా
చర్చలు,
కుదరని
సయోధ్య
-
మధ్యంతర
ఎన్నికలకు
సిద్ధమవ్వాలని
కెసిఆర్
పిలుపు
-
సిఎంఓలో
కిరణ్
కొత్త
టీమ్
డిసెంబర్
17-
రైతుల
కోసం
చంద్రబాబునాయుడు
నిరవధిక
నిరాహార
దీక్ష
21-
రైతుల
కోసం
జగన్
48
గంటల
దీక్ష
22-
దీక్ష
విరమించిన
జగన్
24-
చంద్రబాబు
దీక్షను
విరమించాలని
కోరిన
జాతీయ
పార్టీ
నేతలు
-
దీక్ష
విరమించిన
చంద్రబాబు
25-
క్రిస్
మస్
పండుగ
సందర్భంగా
కేకు
తినిపించుకున్న
బాబాయ్
వివేకానంద,
అబ్బాయ్
జగన్
26-
బాబాయ్,
అబ్బాయ్
ల
మధ్య
కుదరని
సయోధ్య