రాజేంద్రప్రసాద్ ఫిలిమ్స్ చూస్తానన్న కేసీఆర్ (పిక్చర్స్)
హైదరాబాద్: ప్రముఖ తెలుగు నటుడు రాజేంద్ర ప్రసాద్, రాజ్యసభ సభ్యుడు టి సుబ్బిరామిరెడ్డిలు శనివారం నాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును సచివాలయంలో కలిశారు.
రాజేంద్ర ప్రసాద్ తన కుమారుడి వివాహపత్రికను అందజేసి, ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. రాజేంద్రప్రసాద్ హాస్యచిత్రాలు బాగుంటాయని, వాటిని తాను విధిగా చూస్తానని చెప్పారు. కేసీఆర్ ప్రశంస తనకు ఆనందాన్నిచ్చిందని రాజేంద్ర ప్రసాద్ చెప్పారు.
అంతకుముందు సుబ్బిరామిరెడ్డి తన కుమారుడు, కోడలితో వచ్చి కేసీఆర్ను కలిశారు. తమ మనవడి వివాహానికి టీఎస్సార్ ఆహ్వానించారు. వారిద్దరు పదినిమిషాల పాటు భేటీ అయ్యారు.
కేసీఆర్తో రాజేంద్ర ప్రసాద్
రాజేంద్ర ప్రసాద్ తన కుమారుడి వివాహపత్రికను అందజేసి, ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. రాజేంద్రప్రసాద్ హాస్యచిత్రాలు బాగుంటాయన్నారు.
కేసీఆర్తో రాజేంద్ర ప్రసాద్
రాజేంద్రప్రసాద్ హాస్య చిత్రాలను తాను విధిగా చూస్తానని కేసీఆర్ చెప్పారు. కేసీఆర్ ప్రశంస తనకు ఆనందాన్నిచ్చిందని రాజేంద్ర ప్రసాద్ చెప్పారు.
కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు శనివారం నాడు మంత్రులతో బీడీ వర్కర్ల సమస్యలపై రివ్యూ నిర్వహించారు.
కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు శనివారం నాడు మంత్రులతో బీడీ వర్కర్ల సమస్యలపై రివ్యూ నిర్వహించారు.