పి సుశీలకు స్వర్ణ కంకణం ప్రదానం(పిక్చర్స్)
హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు శోభన్బాబు జయంతిని పురస్కరించుకుని గానకోకిల పి సుశీలను ఘనంగా సత్కరించి, స్వర్ణకంకణం ప్రదానం చేశారు. రవీంద్రభారతిలో సీల్వెల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో, శృతిలయ ఆర్ట్స్ అకాడమీ నిర్వహణలో ఆదివారం వేడుకలు నిర్వహించారు.
ముఖ్య అతిథులుగా హాజరైన శాసన మండలి ఛైర్మన్ స్వామిగౌడ్ జ్యోతి ప్రజ్వలన చేయగా, కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సహజ, సౌమ్యమైన నటన శోభన్బాబుకే సొంతమన్నారు. శ్రావ్యమైన గానంతో శ్రోతల మనసుదోచుకున్న గాయని సుశీల అని అన్నారు.
గాయని పి సుశీల
ప్రముఖ సినీ నటుడు శోభన్బాబు జయంతిని పురస్కరించుకుని గానకోకిల పి సుశీలను ఘనంగా సత్కరించి, స్వర్ణకంకణం ప్రదానం చేశారు.
గాయని పి సుశీల
రవీంద్రభారతిలో సీల్వెల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో, శృతిలయ ఆర్ట్స్ అకాడమీ నిర్వహణలో ఆదివారం వేడుకలు నిర్వహించారు.
గాయని పి సుశీల
ముఖ్య అతిథులుగా హాజరైన శాసన మండలి ఛైర్మన్ స్వామిగౌడ్ జ్యోతి ప్రజ్వలన చేయగా, కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ కేక్ కట్ చేశారు.
గాయని పి సుశీల
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సహజ, సౌమ్యమైన నటన శోభన్బాబుకే సొంతమన్నారు.
గాయని పి సుశీల
శ్రావ్యమైన గానంతో శ్రోతల మనసుదోచుకున్న గాయని సుశీల అని అన్నారు.
గాయని పి సుశీల
సమాచార హక్కు కమిషనర్ పి విజయబాబు అధ్యక్షతన జరిగిన ఈ సభలో ఏపీ శాసన మండలి సభ్యుడు సుధాకర్ బాబు, సప్తగిరి కన్స్ట్రక్షన్ సీఎండీ బి భీంరెడ్డి, అఖిలభారత సగర మహాసభ అధ్యక్షుడు ముత్యాల హరికిషన్, కళాపోషకులు టి పట్టాభి పాల్గొన్నారు.
గాయని పి సుశీల
ఈ సందర్భంగా ‘రాజువయ్యా... మహరాజువయ్యా' శీర్షికన శోభన్బాబు చిత్రగీతాల సంగీత విభావరి నిర్వహించారు.
గాయని పి సుశీల
గాయని ఆమని స్వరసారథ్యంలో గాయకులు కె.వెంకట్రావ్, ఏకే.అయ్యంగార్, సుభాష్, ప్రవీణ్కకుమార్, లక్ష్మీ పద్మజ పాడారు.
గాయని పి సుశీల
ప్రముఖ సినీ నటుడు శోభన్బాబు జయంతిని పురస్కరించుకుని గానకోకిల పి సుశీలను ఘనంగా సత్కరించి, స్వర్ణకంకణం ప్రదానం చేశారు.